వరంగల్

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో రైతులకు ఎరువులను అధిక ధరలకు అమ్మితే, కల్తీ ఎరువులను సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని మహబూబాబాద్​ కలెక్టర్​ అద్వైత్​కుమార్

Read More

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామగ్రామాన కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్కతుర్తి/ భీమదేవరపల్లి, వెలుగు: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి

Read More

సర్కారు స్కూళ్లలో అడ్మిషన్లు పెంచాలి

హనుమకొండ, వెలుగు: జిల్లాలో జూన్ 6వ తేదీ నుంచి నిర్వహించనున్న ‘బడిబాట’లో భాగంగా సర్కారు సూళ్లలో విద్యార్థుల అడ్మిషన్లను పెంచాలని, సమన్వయంతో

Read More

ఇచ్చిన అప్పు అడిగినందుకు చంపేశారు.. గూడూరు మండలంలో ఘటన

గూడూరు, వెలుగు: ఇచ్చిన అప్పును అడిగినందుకు ఓ వ్యక్తికి కక్ష గట్టి చంపి బావిలో పడేశారు. సీఐ సూర్య ప్రకాశ్, ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.

Read More

బాలసదనం నుంచి అమెరికాకు.. పదేళ్ల చిన్నారిని దత్తత తీసుకున్న అమెరికన్​ దంపతులు

హనుమకొండ, వెలుగు: బాల సదనంలో ఆశ్రయం పొందుతున్న ఓ బాలికను అమెరికా దంపతులు దత్తత తీసుకున్నారు. కలెక్టర్​ ప్రావీణ్య ఆధ్వర్యంలో ఆ బాలికను అమెరికా దంపతులకు

Read More

పెద్ద యూనిట్లకే డిమాండ్​ .. రాజీవ్​ యువవికాసం అప్లికేషన్లలో యువత మొగ్గు

స్పీడ్​గా కొనసాగుతున్న వెరిఫికేషన్​ వచ్చే నెల 2న ప్రొసీడింగ్స్​ అందించేందుకు కసరత్తులు ఉమ్మడి జిల్లాలో 1,72,985 అప్లికేషన్లు జనగామ, వెలుగు

Read More

కాళేశ్వరం.. భక్తజన సంద్రం

కాళేశ్వర పరిసరాలు జనసంద్రంగా మారాయి. సరస్వతి పుష్కరాల 8వ రోజైన గురువారం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పుణ్యస్నానాలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ

Read More

కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి

గ్రేటర్​వరంగల్, వెలుగు: జిల్లాలోని ప్రజలందరూ కమ్యూనిటీ మీడియేషన్​సెంటర్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా న్యాయమూర్తి వీబీ నిర్మల గీతాంబా

Read More

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట, వెలుగు: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డిని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కోరారు. గుర

Read More

అబూజ్​మడ్​ ఎన్​కౌంటర్​లో ఓరుగల్లు వాసి మృతి

హసన్​పర్తి, వెలుగు: ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం నారాయణపూర్​ జిల్లా అబూజ్​మడ్ అడవుల్లో బుధవారం జరిగిన ఎన్​ కౌంటర్​లో హనుమకొండ జిల్లా హసన్​పర్తి మండలం చింతగట్

Read More

రాబోయే రోజుల్లో దేశంలో.. బుల్లెట్ రైళ్లు తీసుకొస్తాం : కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస శర్మ

ప్రపంచంతో పోటీపడేలా రైల్వే అభివృద్ధి: కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస శర్మ వరంగల్ రైల్వే స్టేషన్ ఓపెనింగ్​కు హాజరు వరంగల్‍, వెలుగు: రా

Read More

వర్షంలోనూ పుష్కర స్నానం..8వ రోజూ కొనసాగిన భక్తుల రద్దీ

వర్షాలతో ఖరాబైన రోడ్లకు రిపేర్లు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ఆఫీసర్లు క

Read More