హనుమకొండలోని మర్కాజీ సర్కారు బడిలో సాంకేతిక విద్య

హనుమకొండలోని మర్కాజీ  సర్కారు బడిలో సాంకేతిక విద్య

ప్రైవేట్​కు దీటుగా సర్కారు పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్నారు. హనుమకొండ లష్కర్​బజార్​లోని మర్కాజీ ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ, హైస్కూల్​ కలిపి సుమారు 1000 మంది విద్యార్థులున్నారు. ఇందులో 8 నుంచి 10వ తరగతి వరకు డిజిటల్​ క్లాస్​లు బోధిస్తుండగా, ఇందుకోసం ఏడు డిజిటల్​ క్లాస్​రూంలను ఏర్పాటు చేశారు. కార్పొరేట్​స్కూళ్లకు దీటుగా ఈ స్కూల్​లో రిజల్ట్స్​ రావడంతో విద్యార్థుల అడ్మిషన్ల కోసం పోటీ పడుతున్నారు.- వెలుగు, వరంగల్​ ఫొటోగ్రాఫర్