వరంగల్

బీజేపీ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

నేడు మూడో విడత పాదయాత్ర ముగింపు హాజరుకానున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరంగల్ చేరుకున్న బీజేపీ రాష్ట్ర కొత్త ఇన్‌‌చార్జ్ సున

Read More

రేపు సాయంత్రం హీరో నితిన్ తో నడ్డా భేటీ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. ఆగ

Read More

తొలిసారి రాష్ట్రానికి వస్తున్న సునీల్ బన్సల్

బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇంఛార్జ్ సునీల్ బన్సల్ తొలిసారి తెలంగాణకు రానున్నారు. రాత్రి 7 గంటలకు ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్క

Read More

హనుమకొండలో బీజేపీ సభకు హైకోర్టు అనుమతి

వరంగల్ బీజేపీ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని షరతులు విధించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని, సభలో ఎలాంటి ఘటనలు జరిగినా పిటిషనర

Read More

వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసు ఆంక్షలు 

వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి 30 &nda

Read More

కేసీఆర్ ను నిజాం ఆవహించాడు

జనగామ: పాదయాత్రలో ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. తన కుటుంబం మీద వస్తున్న ఆరోపణలను డైవర్ట్ చేసేందుకు సీఎం

Read More

వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

హైకోర్టు తీర్పుతో తిరిగి మొదలు గురువారం రాత్రి స్టేషన్ ఘన్ పూర్​కు చేరుకున్న సంజయ్ స్టేషన్ ఘన్​పూర్, వెలుగు: బీజేపీ స్టేట్ చీఫ్​ బండి సంజయ్

Read More

గ్రాండ్ గా కాకతీయ యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవం

హాజరైన రాష్ట్ర గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్..   స్నాతకోత్సవ ఉపన్యాసం ఇచ్చిన సెర్బ్ సెక్రటరీ సందీప్ వర్మ హనుమకొండ, వెలుగు: కాకతీయ యూ

Read More

ఆగిన చోట నుంచే షురూ కానున్న బండి సంజయ్ పాదయాత్ర 

పాదయాత్ర నిలిపేయాలంటూ వరంగల్ పోలీసులు ఇచ్చిన నోటీసులను హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర &n

Read More

గవర్నర్ కు వీఆర్ఏల వినతిపత్రం

హన్మకొండ :  తమ సమస్యలను పరిష్కరించేలా చూడాలని కోరుతూ.. వీఆర్ఏలు రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు వినతి పత్రం అందించారు. తమ సమస్యలను పరిష్క

Read More

ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ కుటుంబానికి గవర్నర్ ఆర్థికసాయం

బాసర ట్రిపుల్ ఐటీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళసై సూచించారు. గత నెలలో ఫుడ్ పాయిజన్ తో చనిపోయిన బాసర ట్రిపుల్

Read More

అధికారులపై ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఫైర్

మహబూబాబాద్: పట్టణంలో నూతనంగా నిర్మిస్తోన్న నర్సింగ్, మెడికల్ కళాశాల పనులను స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికా

Read More

నేడు కేయూ స్నాతకోత్సవానికి గవర్నర్ తమిళిసై

హన్మకొండ: ఇవాళ జరిగే కాకతీయ విశ్వవిద్యాలయ 22వ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. స్నాతకోత్సవాన్న

Read More