
కాళేశ్వరం ప్రాజెక్టు 8వ ప్యాకేజీ లక్ష్మీపూర్ గాయత్రి పంపుహౌస్లోని రెండు బాహుబలి మోటార్లతో రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్మానేర్కు నీటిని తరలిస్తున్నారు. ఐదో విడతలో భాగంగా బుధవారం నుంచి రెండు మోటార్లతో పంపింగ్ ప్రారంభించినట్లు ప్రాజెక్టు ఈఈ శ్రీధర్ పేర్కొన్నారు.
– రామడుగు, వెలుగు