హైదరాబాద్ సిటీ, వెలుగు: జంట నగరాల్లో వాటర్ ట్యాంకర్ బుకింగ్కు సంబంధించిన ఎస్ఎంఎస్ సేవలు (ఎస్డీసీ) లింక్ అంతరాయం కారణంగా తాత్కాలికంగా పని చేయడం లేదని వాటర్ బోర్డు అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ట్యాంకర్ బుకింగ్ల కోసం ఐవీఆర్ఎస్ (ఐవీఆర్ఎస్) సేవలను వినియోగించుకోవాలని సూచించారు. టెక్నికల్టీమ్స్సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
