కరీంనగర్: జమ్మికుంట మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. పట్టణంలోని అంబేద్కర్ నగర్ కి చెందిన బండ రేష్మ (26), ఇల్లందకుంట మండలం సిరిసేడుకు చెందిన షబ్బీర్ కొన్నాళ్ల కింద ప్రేమవివాహం చేసుకున్నారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న షబ్బీర్ నాలుగు నెలల కిందట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో షబ్బీర్ ఆత్మహత్య సంచలనంగా మారింది. షబ్బీర్ ఆత్మహత్యతో తీవ్ర మనస్థాపానికి గురైన రేష్మ.. అప్పటినుంచి ముబావంగా ఉంటోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చనిపోవడంతో.. రేష్మ భరించలేక అంబేద్కర్ నగర్ లోని తన ఇంట్లో ఉరేసుకొని చనిపోయింది. మృతురాలి సోదరుడు గోపిచంద్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లవ్ మ్యారేజ్ చేసుకున్న భర్త చనిపోవడంతో భార్య సూసైడ్
- తెలంగాణం
- November 25, 2021
లేటెస్ట్
- మహిళా ఎంపీపై లైంగిక దాడి... ఎక్కడంటే..
- LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. గెలిస్తే కోల్కతా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం!
- PBKS vs CSK: తిప్పేసిన చెన్నై బౌలర్లు.. పంజాబ్ ఖాతాలో ఏడో ఓటమి
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- Sukumar: నాన్నకు ప్రేమతో,ఆర్య 2లో ఓ మేజర్ ఎపిసోడ్కు..అర్జున్ వై కె డైరెక్షన్ చేశాడు
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు..
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాహుల్ కలలుకంటుండు: అమిత్ షా
- నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...