యాదగిరిగుట్ట, వెలుగు: ఫ్లాట్అమ్మే విషయంలో గొడవ పడి కొడుకుతో కలిసి భర్తను చంపేసింది ఓ భార్య. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం కేకే తండాకు చెందిన ఆడోతు బాలునాయక్(45), పద్మ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. అప్పులు తీర్చేందుకు భువనగిరిలోని ఫ్లాట్ అమ్ముదామని బాలు భార్య, పిల్లలతో చెప్పాడు. పద్మ, పెద్దకొడుకు నవీన్(19) అందుకు ఒప్పుకోలేదు. ఈ విషయంలో గురువారం గొడవ జరిగింది. అర్ధరాత్రి నిద్రపోతున్న బాలుపై పద్మ, నవీన్గడ్డపారతో దాడి చేయడంతోఅక్కడికక్కడే మృతి చెందాడు.
కొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య
- తెలంగాణం
- June 5, 2021
లేటెస్ట్
- బండారు ఉత్సవంలో పాల్గొన్న ఎంపీ క్యాండిడేట్
- ఘనంగా బండారు ఉత్సవం
- మా దారికి హామీ ఇస్తేనే ఓటు
- వీరభద్రేశ్వర ఆలయ హుండీ లెక్కింపు
- రావణాసురుని ప్రతిమ కూలి ఐదుగురికి గాయాలు
- Prabhas: ప్రభాస్ గొప్ప మనసు.. ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళితే రూ.35 లక్షల డొనేషన్
- వరికొయ్యలకు నిప్పు..సజీవ దహనమైన రైతు
- వడ్ల కొనుగోళ్లు స్టార్ట్ చేయాలని ధర్నా
- సెల్ఫోన్ రూల్ సాధారణ భక్తులకేనా ?
- ఛత్రపతి శివాజీ స్ఫూర్తిగా యువత ముందుకు సాగాలె : గడ్డం వంశీకృష్ణ
Most Read News
- రేపు(ఏప్రిల్23) హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడంటే..
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- Manchu Brothers: మంచు బ్రదర్స్ ఇన్స్టా పోస్ట్.. ఇద్దరూ ఒకేసారి!
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- IPL 2024: కోహ్లీ అలా చేయకుండా ఉండాల్సింది..నో బాల్పై స్టార్ స్పోర్ట్స్ వివరణ
- ఖమ్మం జిల్లాలో..గాలివాన బీభత్సం
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయస్వామి ఫొటోను ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా...
- మాధవీలతకు హగ్.. ఏఎస్ఐ సస్పెండ్