హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 30 వేల మెజారిటీతో గెలుస్తుందన్నారు పీీసీసీీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తమ్..సీనియర్ నేత జానారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు కాంగ్రెస్ లో చేరారు. జానా రెడ్డితో కలిసి హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రచారం మొదలు పెట్టారు ఉత్తమ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ఆంధ్రాకు చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చారని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి అభివృద్ధి పని కాంగ్రెస్ హయాంలో జరిగిందేనన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం హుజూర్ నగర్ కి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. నియోజకవర్గంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన పోలీసు అధికారులతో టిఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందన్నారు ఉత్తమ్.
బైపోల్ లో 30 వేల మెజారిటీతో గెలుస్తాం: ఉత్తమ్
- తెలంగాణం
- September 21, 2019
లేటెస్ట్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- TS TET Halltickets 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- ఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు
- మీ మసాలాలు వద్దు సామీ : దిగుమతులపై యూకే ఆంక్షలు
- జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్వో అరెస్టు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- హైదరాబాద్ సిటీని కమ్మేసిన మేఘాలు.. భారీ వర్షం అలర్ట్