ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ

ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ

వేములవాడలో కుటుంబ కలహాలతో.. ఇద్దరు పిల్లలతో పాటు తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ మహిళ. జగిత్యాల జిల్లా దమ్మన్నపేటకి చెందిన మమత 15 రోజుల క్రితం తల్లిగారింటికి వెళ్లింది. తిరిగి వేములవాడకు వచ్చిన ఆమె.. తన ఇద్దరు పిల్లల గొంతు కోసి తానూ గొంతు కోసుకుంది. ఈ విషయం మమత తన భర్త రమేష్ కు చెప్పడంతో.. పిల్లలతో పాటు భార్యను వేములవాడ హాస్పిటల్ కు తరలించాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తల కోసం

కొత్త జోనల్ వ్యవస్థ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన

మహారాష్ట్ర స్కూల్ లో కరోనా కలకలం