రామగుండంలో సింగరేణి కార్మికుల ధర్నా

రామగుండంలో సింగరేణి కార్మికుల ధర్నా

పెద్దపల్లి జిల్లాలో కార్మికులు ఆందోళనకు దిగారు. రామగుండం సింగరేణి ఏరియాలోని జీడీకే 11 బొగ్గు గనిపై కార్మికులు ధర్నా చేపట్టారు. మైనింగ్ కు వెళ్లే పాత రోడ్డును తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు విధులకు హాజరుకామని.. విధులను బహిష్కరించి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.