హైదరాబాద్, వెలుగు: విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న యశ్వంత్ సిన్హా జులై 2న హైదరాబాద్కు రానున్నారు. రాష్ట్రంలోని 3 పార్టీల నేతలతో ఆయన విడివిడిగా భేటీ కానున్నట్లు తెలిసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్నేతలతో ఆయన ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నారు. ముందుగా సీఎం కేసీఆర్తో భేటీ కానున్నట్లు తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యేలతో సిన్హా భేటీ కానున్నారు.
మోడీ సభకు ఒకరోజు ముందే హైదరాబాద్కు యశ్వంత్ సిన్హా
- హైదరాబాద్
- June 29, 2022
లేటెస్ట్
- త్వరలో AC ధరలు పెరుగుతాయట..ఎందుకో తెలుసా..?
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక .. బరిలో 52 మంది
- BCCI: భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ కావలెను.. అర్హతలివే
- దేశ సంపదను ప్రజలకు పంచుతాం: భట్టీ విక్రమార్క
- ప్రధాని మోదీపై పిటిషన్... తిరస్కరించిన సుప్రీంకోర్టు
- ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కంగనా రనౌత్
- Krishnamma Day 3 Collections: కృష్ణమ్మ 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..ఓపెనింగ్ డే కంటే మూడో రోజే ఎక్కువ
- అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందమూ మీ సొంతం!
- Boney Kapoor: మైదాన్ మూవీ ప్లాప్.. ఆడియన్స్కి RRR, పఠాన్ లాంటి సినిమాలు కావాలి.. నిర్మాత బోనీ కపూర్ షాకింగ్ కామెంట్స్
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- ఉద్యోగిపై కాటు వేసిన పాము
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ