న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు ముగిసిపోయినట్లేనని ప్రధాన్ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం చనిపోతోందన్న రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్గా ప్రధాన్ పైకామెంట్స్ చేశారు. ‘ఒకవైపు ప్రజాస్వామ్యానికి తలొగ్గి పని చేస్తున్న ప్రధాని మోడీ ఉన్నారు. మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా దేశ పరువు తీయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ప్రధాని క్యాండిడేట్ ఉన్నారు. రాహుల్ జీ.. చనిపోతోంది ప్రజాస్వామ్యం కాదు, మీ వారసత్వం’ అని ప్రధాన్ ట్వీట్ చేశారు.
రాహుల్.. మీ వారసత్వం అంతమవుతోంది
- దేశం
- February 28, 2021
లేటెస్ట్
- హరీశ్ రావు రాసిపెట్టుకో.. కొమురవెల్లి మల్లన్న సాక్షిగా పంద్రాగస్టు లోపు రుణమాఫీ : సీఎం రేవంత్ రెడ్డి
- ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు
- GST Collections: ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు ఎంతో తెలుసా?
- అవాక్కయ్యారా : కారులో పోలింగ్ బూత్.. వచ్చి ఓటేయండి..
- పిల్లలు ఎందుకు భయపడతారో తెలుసా....
- తీహార్ జైలు ఢిల్లీ ప్రభుత్వం పరిధిలోకే వస్తుంది : కేజ్రీవాల్ పై అమిత్ షా
- వామ్మో..ఈ పాలు.. లీటరు వెయ్యి
- Salaar Bike: సలార్ బైక్ SMS కాంటెస్ట్లో విన్నర్ని ప్రకటించిన స్టార్ మా
- జనాలకు సోల్మెట్ దొరకడం చాలా కష్టం.. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా..
- దేశవ్యాప్తంగా మసాలాలను తనిఖీ చేయండి : FSSAI సంచలన నిర్ణయం
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. ఐకానిక్ స్టేడియంలో మ్యాచ్లు!
- Ben Wells: అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే క్రికెట్కు గుడ్ బై
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- అలర్ట్: గ్రూప్ 1 ఎగ్జామ్పై TSPSC కీలక ప్రకటన
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ప్రైవేట్ ట్రావెల్స్ లో.. రూ.2 కోట్ల 40 లక్షలు పట్టివేత.. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి..