సీఎం కేసీఆర్ జిల్లా అని చెప్పుకునే మెదక్ జిల్లాలో ఇంకా 20 మండలాలు కరువు మండలాలుగా ఉండటం దారుణమన్నారు వైఎస్ షర్మిల. మెదక్ జిల్లా వైఎస్సార్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆమె.. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కి భూములు ఇచ్చిన రైతులు ఇంకా ఆందోళన చేస్తున్నారన్నారు. ఒక్కొక్కరికి ఒక విధంగా పరిహారం ఎంటని ప్రశ్నించారు. పారిశ్రామిక ప్రాంతం పఠాన్ చేరులో కాలుష్యం కోరలు చాస్తుందన్నారు. ఉద్యోగం రాలేదని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. దళితుల దగ్గర భూములు గుంజుకుంటున్నారన్నారు. అవుటర్ రింగ్ రోడ్ తో మెదక్ జిల్లా రూపు రేఖలు మారిపోయాయన్నారు. వైఎస్సార్ కు మెదక్ అంటే ప్రత్యేకమైన అభిమానమని.. సీఎంగా ఉన్నప్పుడు నలుగురిని క్యాబినెట్ లోకి తీసుకున్నారన్నారు.
సీఎం జిల్లాలో ఇంకా 20 కరువు మండలాలా?
- హైదరాబాద్
- March 31, 2021
లేటెస్ట్
- రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: 20రూపాయలకే భోజనం...
- బెంగళూరులో ఐటీ దాడులు.. బంగారం, వజ్రాలు స్వాధీనం
- జైళ్లకు భయపడే వ్యక్తి కాదు కేసీఆర్
- DC vs GT: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న గుజరాత్.. వార్నర ఔట్
- మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చరిత్ర చంద్రబాబుది.. సీఎం జగన్
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం: యూట్యూబ్కు పోటీగా..XTV యాప్
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- వాలంటీర్లకు హైకోర్టులో ఊరట.. జోక్యం చేసుకోలేమన్న ఈసీ..
- IPL 2024: వార్నర్ దారిలోనే కమ్మిన్స్.. తెలుగు డైలాగ్స్తో అదరగొట్టాడుగా
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి
- T20 World Cup 2024: జూన్ 9న ఇండియా vs పాక్ మ్యాచ్.. పూర్తికాని స్టేడియం నిర్మాణం
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు