కేసీఆర్ స్పందించే వరకు  దీక్షలో కూర్చుంటా

కేసీఆర్ స్పందించే వరకు  దీక్షలో కూర్చుంటా

సైదాబాద్ సింగరేణి కాలనీ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. పాప తల్లిదండ్రులను చూస్తే హృదయం చలించిందన్నారు.బాధిత కుటుంబానికి పది కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.  సీఎం కేసీఆర్ స్పందించే వరకు  దీక్షలో కూర్చుంటానన్నారు. కేటీఆర్ దత్తత కాలనీలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నించారు.సైదాబాద్ లో మంచినీళ్లు దొరకవు కానీ..మద్యం ఏరులై పారుతుందన్నారు.