వికారాబాద్, వెలుగు: పెద్దేముల్ మండలంలోని రుక్మాపూర్ గ్రామానికి చెందిన కె.లక్ష్మణ్(28) బుధవారం మధ్యాహ్నం వికారాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో గూడ్స్ రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
