తెలంగాణ నీళ్లను జగన్ కు అమ్మి కేసీఆర్ తెలంగాణ ప్రజల నోట్లో మట్టికొట్టారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణకు 575 టీఎంసీలు రావాల్సి ఉండగా 299 TMCలకు ఒప్పుకుంది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే ఈ డ్రామాలని మండిపడ్డారు సంజయ్. డ్యామ్ ల దగ్గర ఎందుకు బందోబస్తు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. పోలీసుల మధ్య ఘర్షణ పేరుతో కొత్త నాటకం తెరలేపే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ అప్పుడు చంద్రబాబుతో.. ఇప్పుడు జగన్ తో కుమ్మక్కయ్యారని విమర్శించారు. కేంద్రం ఇన్వాల్వ్ అయింది కాబట్టే... ఏపీ కడుతున్న సంగమేశ్వరం ప్రాజెక్టు ఆగిందన్నారు సంజయ్.
జగన్ కు నీళ్లమ్మి ప్రజల నోట్లో కేసీఆర్ మట్టికొట్టిండు
- హైదరాబాద్
- July 7, 2021
లేటెస్ట్
- కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయసేకరణకు నోటిఫికేషన్
- సివిల్స్ ర్యాంకర్లకు గవర్నర్ సన్మానం
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- ఊరుగొండ వద్ద గ్రీన్ ఫీల్డ్ బాధితుల ధర్నా
- భారత్లో వాట్సాప్కు కష్టాలు.. కొత్త IT రూల్స్ చిక్కులు
- అమెరికా ఎన్నికల ఖర్చు లక్షా 20 వేల కోట్లు.. భారత్ ఎన్నికల ఖర్చు లక్షా 35 వేల కోట్లు
- భువనగిరి బీజేపీలో గ్రూపు రాజకీయాలు
- ఇథనాల్ ఫ్యాక్టరీ ఎత్తేయాల్సిందే..
- Tillu square, The Family Star OTT: OTTకి వచ్చేసిన టిల్లు స్క్వైర్, ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- మనల్ని కాదని సర్కార్ నడుస్తదా.?: ఎమ్మెల్యే తలసాని
Most Read News
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న
- అదృష్టం అంటే ఇదీ : వంట గదిలో తవ్వుతుంటే.. బంగారు నాణాలు దొరికాయి