హైదరాబాద్- లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే బ్యాంకులు పని వేళల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోస్ట్ ఆఫీసులు కూడా పని వేళల్లో మార్పులు చేశాయి. లాక్ డౌన్ ఆంక్షలకు అనుగుణంగా పోస్ట్ ఆఫీస్ పని వేళలను కుదిస్తు గురువారం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పెద్ద పోస్ట్ ఆఫీసుల్లో కౌంటర్లు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పని చేస్తాయని.. అలాగే చిన్న పోస్ట్ ఆఫీసుల్లో ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు పని చేయనున్నాయని తెలిపారు. గురువారం నుండి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని.. శుక్రవారం నుండి ఈ గౌడ్ లైన్స్ ప్రకారమే ఆఫీసులు పని చేస్తాయన్నారు. ఈ మేరకు సీనియర్ సూపరింటెండెంట్, సికింద్రాబాద్ డివిజన్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ కారణంగా కార్యాలయాలు తక్కువ మంది సిబ్బందితో పని చేస్తాయని.. డెలివరీ సహా ఇతర సేవలు గతంలో మాదిరి కొనసాగుతాయని తెలిపింది. ఈ పని వేలలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసులకు వర్తించనున్నాయి.
పోస్ట్ ఆఫీస్ పని వేళల్లో మార్పులు
- తెలంగాణం
- May 13, 2021
లేటెస్ట్
- Aditya Kapur-Ananya Panday: ప్రియుడితో అనన్య పాండే బ్రేకప్ చేసుకుందా?రెండేళ్ల బంధం మధ్యలోనే మటాష్!..వివరాలివే
- వేసవి పంట.. కీరదోస సాగు
- ముస్లీం రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకం: అమిత్ షా
- MS Dhoni: చరిత్ర సృష్టించిన ధోని.. IPLలో మరో ఆల్టైమ్ రికార్డు
- టీడీపీకి షాక్: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సంచలన వీడియోతో సజ్జల కౌంటర్..
- CSK: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ పేసర్
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- రేవంత్ ను పొగిడి.. భుజంపై చేయి వేసిన రాహుల్
- సీఐడీ కాదు, సీబీఐ, ఇంటర్పోల్ కేసులు పెట్టుకో.. తగ్గేదిలేదు... నారా లోకేష్
- మహిళా ఎంపీపై లైంగిక దాడి... ఎక్కడంటే..
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- రాశిఫలాలు : 2024 మే 5 నుంచి మే 11వరకు