సీఎంకు సదర్ ఆహ్వానం

సీఎంకు సదర్ ఆహ్వానం

ఈ నెల19న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న సదర్ సమ్మేళనానికి రావాలని సీఎం రేవంత్​రెడ్డికి సెక్రటేరియెట్​లో  గురువారం శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానం అందజేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్​కుమార్ యాదవ్​ఉన్నారు.