సీఎం రిలీఫ్ ఫండ్​ ద్వారా రూ.5 లక్షల సాయం

 సీఎం రిలీఫ్ ఫండ్​ ద్వారా రూ.5 లక్షల సాయం

నిజామాబాద్​, వెలుగు: రూరల్​ సెగ్మెంట్​ పరిధిలో జలాల్​పూర్​ విలేజ్​కు చెందిన గాంధారి లక్ష్మీ ట్రీట్​మెంట్​కు సీఎం రిలీఫ్​ ఫండ్​ ద్వారా మంజూరైన రూ.5 లక్షల విలువ ఎల్​వోసీని ఎమ్మెల్యే డాక్టర్​ భూపతిరెడ్డి  అందించారు. లోబ్​ న్యూమోనియాతో బాధపడుతున్న ఆమె సాయం కోసం ఎమ్మెల్యేను సంప్రదించగా ఎల్​వోసీ మంజూరు చేయించారు.