జై గణేషా.. గణపతి బప్పా మోరియా.. : హైదరాబాద్ శోభా యాత్ర స్లోగన్స్ ఇవే..!

జై గణేషా.. గణపతి బప్పా మోరియా.. : హైదరాబాద్ శోభా యాత్ర స్లోగన్స్ ఇవే..!

వినాయకచవితి నవరాత్రిళ్లు ముగిశాయి . సెప్టెంబర్​ 6.. శనివారం  స్వామి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు.  ఆగస్టు 27    నుంచి తొమ్మిది రాత్రుల పాటు పూజలు నిర్వహించి, ఆ తర్వాత మట్టి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భక్తులు సిద్దమయ్యారు.  సెప్టెంబర్​ 6 వ తేది శనివారంశోభాయాత్రను నిర్వహించి స్వామిని నిమజ్జనం చేస్తారు. మరి స్వామి నిమజ్జనోత్సవం ఎలాంటి మంత్రాలను జపించాలి.. శోభాయాత్రలో స్వామిని ఎలా ప్రార్ధించాలి..ఏ శ్లోకాన్ని పఠిస్తూ గణపతి విగ్రహాన్ని నీళ్లలోకి వదలాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .

  • వినాయక మండపంలో గణనాధుడిని కదిలించడానికి ముందు ఉద్వాసన పూజ చేయాలి. 
  • యధాస్థానం ప్రవేశయామి ..పూజార్థం పునరాగమనాయచ 
  • శోభాయాత్రలో  గణేషుడి భజన పాటలు పాడుతూ..  స్వామివారి నిమజ్జనం శోభాయాత్రలో  ఈ క్రింద శ్లోగన్స్​ 
  • యంతు దేవగణః సర్వే పూజామాదయ మోమ్కీం....ఇష్టకామసమృద్దర్థం పునరపి పునరాగమనా చ ||”
  • ‘గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థానే పరమేశ్వర...మమ పూజా గ్రహీత్మేవం పునరాగమనాయ చ||”
  • గణపతి బప్పా మోరియా, అగలే బరస్ తు జల్దీ ఆ!  (గణపతి తండ్రీ, వచ్చే సంవత్సరం త్వరగా రావా!).
  • జై గణేష్​ మహారాజ్​ కీ ... 
  • గణపతి బప్పా మోర్యా, మంగళమూర్తి మోరియా
  • మూషికవాహన మోర్యా..  మోదకహస్త మోర్యా.
  • గణపతిని నీటిలో నిమజ్జనం చేయడానికి ముందు ఈ నినాదాలను పఠించాలి.
  •   పూజలో జరిగిన పొరపాట్లకు క్షమాపణలు కోరుతూ, అలాగే వచ్చే సంవత్సరం త్వరగా రావాలని కోరుతూ స్వామిని ప్రార్థిస్తారు.