చిరుతపులి కలకలం

చిరుతపులి కలకలం

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పర్ల శివారులో చిరుత సంచారం కలకలం సృష్టించింది. పంటపొలాల్లో తిరుగుతూ స్థానికుల్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. దీంతో కూలీ పనులకు వెళ్లాలంటే గ్రామస్తులు భయపడుతున్నారు. పులిని పట్టుకోవాలని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.