ఇండోర్: ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి రావడానికి రెడీగా ఉన్నానని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అన్నారు. సోమవారం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని కాళీ ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకు రాజకీయాలు వీలు కల్పిస్తాయని చెప్పారు. ‘‘నేను వాళ్ల ప్రతినిధిగా ఉండాలని జనం కోరుకుంటే రాజకీ యాల్లోకి వస్తాను. అప్పుడు ప్రజలకు నేను మరింత సేవ చేయగలను”అని రాబర్ట్ వాద్రా అన్నారు. ప్రస్తుతం దేశ రాజకీయ పరిస్థితులు అశాంతిలో కూరుకుపోయాయన్నారు. వాటిని ప్రజలకు చూపించేందుకు మీడియా భయపడుతోందని, ఇలాంటివి ప్రజాస్వామ్య దేశాన్ని వెనక్కి తీసుకెళ్తాయని అన్నారు.
రాజకీయాల్లోకి రావడానికి రెడీగా ఉన్నా
- దేశం
- April 12, 2022
లేటెస్ట్
- ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఈసీ..
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
- కవితపై ముమ్మాటికి కుట్రపూరితంగా కేసు పెట్టిన్రు : కేసీఆర్
- నాగుపాముల కూర.. చూసి వణికిపోయిన నెటిజన్లు
- చంద్రబాబు, లోకేష్ లపై ఎన్ని కేసులంటే.. ఇక్కడ కూడా అదే నంబర్...
- Pottel Teaser: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పొట్టెల్ టీజర్..రస్టిక్ కంటెంట్తో ఇచ్చిపడేసింది
- MI vs PBKS: ముంబై బ్యాటర్ల బౌండరీల మోత.. పంజాబ్ ఎదుట భారీ లక్ష్యం
- కోటీశ్వరుడు చనిపోయాడు.. ఆ తర్వాత రష్యాలో ప్రత్యక్షం.. ఇదెలా సాధ్యం
- జగన్ పై దాడి కేసు: నెల్లూరు జైలుకు నిందితుడు..
- PAK vs NZ: భారీ వర్షం.. పాకిస్తాన్ vs న్యూజిలాండ్ మ్యాచ్ ఆలస్యం
Most Read News
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- హైదరాబాద్ లో వర్షం.. భారీ ఈదురుగాలులతో ఉరుములు
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ