విద్యార్థుల కోసమే ఏడేళ్ల సర్వీసు త్యాగం చేశా

విద్యార్థుల కోసమే ఏడేళ్ల సర్వీసు త్యాగం చేశా

విద్యా, వైద్యం, స్వయం ఉపాధి కోసం పాలకులపై  బీఎస్పీ  పోరాడుతుందన్నారు ఆ పార్టీ  నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. విద్యార్థుల జీవితాలు బాగుచేయడానికే  తన ఏడేళ్ల సర్వీసు త్యాగం చేశానన్నారు. టీఆర్ఎస్ సర్కార్ ప్రైవేటు యూనివర్సిటీలకు మేలు చేస్తోందన్నారు. చెంచాగిరి చేసేందుకు నేను బీఎస్పీలో చేరలేదన్నారు. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు.ప్రభుత్వ వర్సీటీలను ప్రభుత్వాలను నిర్వీర్యం చేస్తుందన్నారు. పేదలు చదవకుండా పాలకులు కుట్రలు చేస్తున్నారన్నారు. పేదలు చదువుకుంటే ప్రశ్నిస్తారని పాలకులకు భయమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వర్సీటీలకు రూ.10వేల కోట్లు విడుదల చేయాలన్నారు. న్యాయం జరిగే వరకూ బీఎస్పీ నిద్రపోదన్నారు. బహుజన రాజ్యకోసం పోరాడుదామన్నారు .బీఎస్పీని ప్రగతిభవన్ కు పంపాలన్నారు.  

మరిన్ని వార్తల కోసం: 

తాను చనిపోతూ.. ఏడుగురికి పునర్జన్మ

స్కూలు వాట్సాప్​ గ్రూపులో.. పోర్న్​ వీడియో

 

మోడీ పవర్లోకి వచ్చాకే మూక దాడులు