టీఆర్‌ఎస్‌కు తిరుగు లేదు

టీఆర్‌ఎస్‌కు తిరుగు లేదు

మంచిర్యాల జిల్లా: టీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగు లేదని చెన్నూర్ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. పట్టణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని మూడు అసెంబ్లీ సీట్లను భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇస్తామని సుమన్ అన్నారు.