ప్రజల కోసం కాంగ్రెస్ పోరాడుతూనే ఉంది

ప్రజల కోసం కాంగ్రెస్ పోరాడుతూనే ఉంది

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా ప్రజల కోసం పోరాడుతూనే ఉందన్నారు మల్లికార్జున ఖర్గే. ప్రజలకు కాంగ్రెస్ చేసిందేం లేదన్న మాయావతి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తామెప్పుడూ ప్రజలతోనే ఉన్నామన్నారు. BSPతో తాము ఇఫ్పుడు పొత్తు పెట్టుకుని ఉపయోగం ఏమీ లేదన్నారు.