
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో 10 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ గురువారం ఎస్పీ రాజేశ్చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. కె.నవీన్చంద్ర జుక్కల్, పి.రాఘవేంద్ర నస్రుల్లాబాద్, జి.అరుణ్కుమార్ పెద్దకొడప్గల్, ఆర్. లావణ్య రామారెడ్డి, ఎస్.రాజారాం కామారెడ్డి టౌన్, పుష్పరాజ్ సదాశివనగర్, బి.రంజిత్ దేవునిపల్లి, భూవనేశ్వర్ దేవునిపల్లి ఎస్సై-2, జి.రాజును బదిలీ చేశారు. మహేందర్లను వీఆర్కు అటాచ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. వీర్లో ఉన్న నలుగురికి స్టేషన్లకు అటాచ్ చేయగా, స్టేషన్లలో ఉన్న ఇద్దరికి వీఆర్కు పంపారు.