న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) వెళ్లిపోవడం కొనసాగుతోంది. ఈ నెల 1–17 మధ్య రూ. 31,430 కోట్ల ఇన్వెస్ట్మెంట్లను అమ్మేశారు. యూఎస్ ఫెడ్ వేగంగా వడ్డీ రేట్లను పెంచుతుండడంతో పాటు ఇన్ఫ్లేషన్ రికార్డ్ లెవెల్స్కు చేరుకోవడంతో ఎఫ్ఐఐలు మన మార్కెట్లో షేర్లను అమ్మేస్తున్నారు. ఈ ఏడాదిలో రూ. 1.98 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లను ఎఫ్ఐఐలు వెనక్కి తీసేసుకున్నారు. యుద్ధం ఇంకా కొనసాగుతుండడం, ఇన్ఫ్లేషన్ , వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు మానిటరీ పాలసీలను కఠితనరం చేస్తుండడంతో ఎఫ్పీఐలు స్టాక్స్ను అమ్మేస్తున్నారు.
2లక్షల కోట్లు వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు
- బిజినెస్
- June 20, 2022
లేటెస్ట్
- MI vs KKR: కోల్కతా చేతిలో ఓటమి.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై
- 34 కేజీల బంగారం, 40 కేజీల వెండి స్వాధీనం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి.. కార్యకర్త మృతి
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Rajamouli-Chandoo Mondeti: రాజమౌళి లెటర్ని..ఫ్రేమ్ కట్టించుకున్న డైరెక్టర్ చందు మొండేటి.. ఎందుకో తెలుసా?
- రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంటే..ట్విట్టర్ టిల్లు ఎందుకు ప్రశ్నించట్లేదు : సీఎం రేవంత్ రెడ్డి
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- MI vs KKR: నిద్రలేచిన ముంబై బౌలర్లు.. 169 పరుగులకు కోల్కతా ఆలౌట్
- TS టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్