కరీంనగర్ జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన 2 థియేటర్లను సీజ్ చేశారు పోలీసులు. టాకీసుల యజమానులు, నిర్వాహకులు రూల్స్ బ్రేక్ చేస్తున్నారన్న కంప్లైంట్ల పై తనిఖీలు చేసిన పోలీసులు.. మమత, శివ థియేటర్లను సీజ్ చేశారు. లైసెన్స్ రెన్యూవల్ చేసుకోకపోవడం..అదనపు షోలు నడుపడంతో థియేటర్లను మూసివేసినట్లు పోలీసు కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. అగ్నిప్రమాదాలు జరిగితే అదుపు చేసేందుకు అవసరమైన ఫైర్ సేఫ్టీ రూల్స్ కూడా పాటించడం లేదని గుర్తించామన్నారు.
ఇవి కూడా చదవండి
అసని తుపాన్ ఎఫెక్ట్: ఏపీలో రేపటి ఇంటర్ ఎగ్జామ్ వాయిదా
‘జూ’లో పులులు, ఏనుగులకు కూలర్లు.