
ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా ..తూర్పుగోదావరి జిల్లాలో కరోనాతో ఒకరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 2787 కు చేరగా ..మృతుల సంఖ్య 58 కు చేరింది. ఇవాళ మరో 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 1913 కరోనాను నుంచి కోలుకున్నారు .మరో 816 మంది చికిత్స పొందుతున్నారు.
For more news