జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలోని త్రాల్ జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. వారి దగ్గర నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు కశ్మీర్ జోనల్ పోలీసులు తెలిపారు. త్రాల్ లోని ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఉగ్రవాదులు దాగినట్టు పోలీసులకు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో నిన్న రాత్రే ఆ బిల్డింగ్ ను సరౌండ్ చేశాయి భద్రతా బలగాలు. ఈ తెల్లవారుజామున మొదలైన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. చనిపోయిన ఉగ్రవాదుల్లో ఉమర్ ఫయాజ్ లోన్, అదిల్ బషీర్ మీర్ లు హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందినవారు కాగా… ఫైజాన్ హమీద్ భట్ జైషే మొహమ్మద్ కు చెందినవాడని పోలీసులు తెలిపారు.
పుల్వామాలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
- దేశం
- January 12, 2020
లేటెస్ట్
- Akshaya Tritiya : అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలి.. మోసాలు ఇలా జరుగుతాయి..?
- వాయిదా పడ్డ సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర
- డ్రస్సింగ్ రూంలో రోహిత్ శర్మ ఏడుస్తూ.. వీడియో వైరల్
- Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- ఆర్ఎస్ఎస్ ముసుగులో బీజేపీ దేశాన్ని దోచుకుంటుంది: గడ్డం వంశీకృష్ణ
- బీజేపీలో పైరవీలకు చోటు లేదు..పనిచేసే వారికే గుర్తింపు : ధర్మపురి అర్వింద్
- కామారెడ్డి జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలు
- మే10న ప్రియాంక సభను సక్సెస్ చేయాలి
- మే 8న ఆర్మూర్ లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో
Most Read News
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- ఇయ్యాల, రేపు భారీ వర్షాలు .. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- 10 లక్షల మంది రైతులకు .. పీఎం కిసాన్ సాయం కట్
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- AC క్లీనింగ్ చిట్కాలు: మీ ఏసీ కూలింగ్ అవడం లేదా..ఇలా చేయండి
- ఇన్స్టాల్మెంట్లో బైక్ తీసుకొని రాజాసింగ్ నంబర్ ఇచ్చిండు