హైదరాబాద్ : ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ స్పీడ్ పెంచింది. కేసులో నిందితులుగా ఉన్న మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఫార్మసిస్ట్ నాగలక్ష్మికి చెందిన నాలుగు కోట్ల రూపాయల నగదును మంగళవారం సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. గతంలో దేవికారాణి, నాగలక్ష్మిలను అరెస్ట్ చేసే కంటే ముందే.. ఈ డబ్బును ఓ బిల్డర్ కు ఇచ్చినట్టు గుర్తించింది ఏసీబీ. అవినీతి సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో 4 కోట్ల 47 లక్షలు సైబరాబాద్ కు చెందిన ఓ ప్రైవేటు డెవలపర్ కు ఇచ్చారు. దీనికి సంబంధించి గతంలోనే బిల్డర్ కు నోటీసులు ఇచ్చింది. దీంతో రియల్టర్ ఆ డబ్బును ఏసీబీకి ఇచ్చేశారు.
ESI కుంభకోణం కేసు.. 4 కోట్ల ఆస్తులు స్వాధీనం
- హైదరాబాద్
- September 1, 2020
లేటెస్ట్
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- గెలుపు కోసం బీఆర్ఎస్ మెజార్టీపై కాంగ్రెస్ ఫోకస్
- ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : మంత్రి ఉత్తమ్
- రాశిఫలాలు : 2024 మే 5 నుంచి మే 11వరకు
- బీఆర్ఎస్లో హైటెన్షన్.. ఒకవైపు కబ్జా కేసులు.. మరోవైపు కాంగ్రెస్ లో చేరికలు
- కేసీఆర్..ముక్కు నేలకు రాస్తవా? : సీఎం రేవంత్రెడ్డి
- కోల్డ్ స్టోరేజీల్లో మిర్చి, శనగ.. గిట్టుబాటు ధర లేక నిల్వ చేస్తున్న రైతులు
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- ప్రచార స్పీడ్ పెంచిన పార్టీలు.. పోలింగ్ కు సమీపిస్తున్న గడువు
- ఐకే రెడ్డి, శ్రీహరి రావు మధ్య సయోధ్య కుదిరేనా?
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు