
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44 వేల 489 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 92 లక్షల 66వేల 706 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 524మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య లక్షా 35 వేల 223కు చేరింది. నిన్న మరో 36 వేల 367 కోలుకోవడంతో ఇప్పటి వరకూ 86 లక్షల 79 వేల 138 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 4 లక్షల 52 వేల 344 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 10లక్షల 90 వేల 238 టెస్టులు చేయగా..ఇప్పటి వరకూ దేశంలో 13 కోట్ల 59 లక్షల 31 వేల 545 మంది శాంపిల్స్ పరీక్షించారు.
పరీక్ష హాల్లోకి రానీయలేదని స్టూడెంట్ సూసైడ్
With 44,489 new #COVID19 infections, India's total cases rise to 92,66,706
With 524 new deaths, toll mounts to 1,35,223 . Total active cases at 4,52,344
Total discharged cases at 86,79,138 with 36,367 new discharges in last 24 hrs pic.twitter.com/234QqoZyPk
— ANI (@ANI) November 26, 2020