అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 478 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. వైరస్ బారినపడిన వారిలో 715 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 8,76,814కు చేరగా.. 8,65,327 మంది కోలుకున్నారంది. మరో 4,420 మంది చికిత్స పొందుతున్నారని. వైరస్ ఇన్ ఫెక్షన్ కారణంగా ఇప్పటివరకు 7,067 మంది చనిపోయారని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 64,099 మందికి కొవిడ్-19 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు 1,10,01,476 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఏపీ ఆరోగ్యశాఖ.
ఏపీలో కొత్తగా 478 కరోనా కేసులు
- ఆంధ్రప్రదేశ్
- December 17, 2020
లేటెస్ట్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- Women's T20 World Cup 2024: ఒకే గ్రూప్లో ఇండియా, పాక్.. టీ20 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్ విడుదల
- V6 DIGITAL 05.05.2024 AFTERNOON EDITION
- PBKS vs CSK: పంజాబ్తో హైవోల్టేజ్ మ్యాచ్.. పదోసారి టాస్ ఓడిన చెన్నై
- బీఆర్ఎస్ లీడర్లను కాంగ్రెస్లో చేర్చుకోండి.. వద్దనకండి: రాజగోపాల్ రెడ్డి
- మా సమస్యలు తీరిస్తేనే ఓటేస్తాం.. బెట్టు చేస్తున్న ఓటర్లు..
- A1గా చంద్రబాబు, A2గా లోకేష్.. కేసు నమోదు చేసిన సీఐడీ...
- పదేండ్లలో రాష్ట్రానికి బీఆర్ఎస్, బీజేపీ చేసిందేమీ లేదు : వివేక వెంకట్వామి
- వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ హామీలు అమలు : రాహుల్ గాంధీ
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్