కూకట్పల్లి, వెలుగు: కేపీహెచ్బీలోని లులు మాల్లో ఈ నెల 9వ తేదీ నుంచి 50 డిస్కౌంట్సేల్ప్రారంభం కాబోతున్నది. దానికి సంబంధించిన లోగో, టీషర్ట్ ను ఆదివారం హీరో శ్రీనందు ఆవిష్కరించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఈనెల 9 నుంచి 12వ వరకు లులు ఆన్ సేల్ పేరిట 50 శాతం డిస్కౌంట్తో సేల్కొనసాగుతుందన్నారు.
హైపర్మార్కెట్లో గ్రాసరీస్, ఫ్యాషన్, ఎలక్ర్టానిక్స్, హోంనీడ్స్తో పాటు 25 వేలకు పైగావస్తువులపై ఈ డిస్కౌంట్వర్తిస్తుందన్నారు. గేమ్స్జోన్లో కూడా 100 శాతం బోనస్సెలబ్రేషన్ఆఫర్ ఉందన్నారు.
మెగా సేల్లో 200కు పైగా బ్రాండ్స్ పాల్గొంటున్నాయని, కనీసం రూ. 2999 షాపింగ్చేస్తే లక్కీ డ్రాలో హ్యుండ్య్ ఐ 20 కారు గెలుచుకునే అవకాశం ఉందన్నారు. లులు హ్యాపినెస్ లోయాలిటీ కస్టమర్లకు 8వ తేదీ నుంచే సేల్ యాక్సెస్ ఉంటుందన్నారు.
ఈ నాలుగు రోజులు ఉదయం 9 గంటలకే ఓపెన్చేస్తామని చెప్పారు. ఆర్ఎం మహమ్మద్ షరీఫ్, మేనేజర్ఏజిల్అరసన్, డీజీఎం విశాల్కుమార్, ఫాంటురా అసిస్టెంట్మేనేజర్సూర్యకాంత్, మార్కెటింగ్మేనేజర్లు ఫణి, మను ఆంథోని పాల్గొన్నారు.
