ఏపీలో కొత్తగా మరో 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ఇవాళ(బుధవారం) ఉదయం 9 గంటల వరకు 9159 మంది శాంపిల్స్ టెస్టు చేయగా 68 మందికి పాజిటివ్ వచ్చిందని హెల్త్ డిపార్ట్ మెంట్ బులెటిన్ రిలీజ్ చేసింది. ఇవాళ మరో 43 మంది కరోనా నుంచి కోలుకోగా కర్నూలులో ఒక్కరు మృతి చెందారు. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2407 కు చేరుకుంది. మొత్తం1639 మంది కోలుకున్నారు. 53 మంది చనిపోయారు. 715 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
ఏపీలో కరోనా కేసులు 2407..మృతులు 53
- ఆంధ్రప్రదేశ్
- May 20, 2020
లేటెస్ట్
- వీసీ పోస్టుల్లో సగం బీసీలకివ్వాలి: జాజుల
- ఆఫీసర్లపై గరం
- ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా గుట్టురట్టు
- పక్క జిల్లాలకు యాదాద్రి వడ్లు
- దంచికొట్టిన వాన.. ఎల్బీనగర్లో చెరువులను తలపించిన రోడ్లు
- నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
- సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు పంపుతున్నగ్యాంగ్
- డాక్టర్ ఇంట్లో రూ.20 లక్షల చోరీ
- పౌరుల మత స్వేచ్ఛను కాపాడుతాం: మల్లికార్జున ఖర్గే
- త్వరలో పంచాయతీ అవార్డులు
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!