విశాఖలో 725 కేజీల గంజాయి స్వాధీనం

విశాఖలో 725 కేజీల గంజాయి స్వాధీనం

విశాఖపట్నంలో భారీగా గంజాయిపట్టుబడింది.  725 కేజీల గంజాయిని  ట్రక్కులో విశాఖపట్నం నుంచి ఉత్తర ప్రదేశ్ కు తరలిస్తున్న ఇద్దరిని  నర్సీపట్నం వద్ద ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి ట్రక్కును, గంజాయిని  సీజ్ చేసిన అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.