ఫోని తుఫాను తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఇందులో భాగంగా ఒడిశా తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గురువారం నుంచి దాదాపు 8 లక్షల మందిని షాలిమార్ ప్రాంతానికి ప్రత్యేక రైళ్లలో తరలించాలని అధికారులు నిర్ణయించారు. మే 3వ తేదీన ఈ తుఫాను కారణంగా గంటకు 200 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం చేసిన హెచ్చరికల దృష్ట్యా పూరి, చాంద్ బలి, గోపాల్ పూర్ ప్రాంతాలనుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. తుఫాను తీవ్రత గంజాం, గజపతి, పూరి, కేంద్రపద, భాద్రక్, జైపూర్, బాలాసోర్ జిల్లాల్లో అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్ర అధికారులు చేసిన హెచ్చరికలతో ప్రజలను తరలిస్తున్నారు.ఫోని విపత్తుతో పశ్చిమబెంగాల్, ఒడిశా, ఏపిలోని మూడు జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తుఫాను బాధితుల కోసం 879 సహాయపునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఫోని తుఫాను: సురక్షిత ప్రాంతాలకు 8 లక్షల మంది
- దేశం
- May 2, 2019
లేటెస్ట్
- MI vs PBKS: ఐపీఎల్లో మరో ఉత్కంఠ పోరు.. తృటిలో గట్టెక్కిన ముంబై
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- AI టెక్నాలజీకి పెరుగుతున్న క్రేజ్..గూగుల్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- MI vs PBKS: 14 పరుగులకే 4 వికెట్లు.. చేతులెత్తేస్తున్న పంజాబ్ బ్యాటర్లు
- ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఈసీ..
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
- కవితపై ముమ్మాటికి కుట్రపూరితంగా కేసు పెట్టిన్రు : కేసీఆర్
- నాగుపాముల కూర.. చూసి వణికిపోయిన నెటిజన్లు
- చంద్రబాబు, లోకేష్ లపై ఎన్ని కేసులంటే.. ఇక్కడ కూడా అదే నంబర్...
- Pottel Teaser: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పొట్టెల్ టీజర్..రస్టిక్ కంటెంట్తో ఇచ్చిపడేసింది
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి