హైదరాబాద్
పవన్.. మాపై చేసిన ఆరోపణలు నిరూపించు: ఎంపీ మిథున్ రెడ్డి
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు ఎంపీ మిథున్ రెడ్డి. తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు మిథున్ రెడ్డి. పవన్
Read Moreఆఫీసుల్లో పెరుగుతున్న రొమాన్స్ ధోరణి.. ప్రపంచంలో 2వ స్థానంలో భారత్..!
భారతదేశంలో ఉద్యోగ ప్రదేశాల్లో ప్రేమ వ్యవహారాలు పెరుగుతున్నాయి. ఇది కొత్త తరం ఆలోచనా విధానాలు, వ్యక్తిగత స్వేచ్ఛ పట్ల పెరుగుతున్న ఓపెనెస్ను ప్రతి
Read Moreఆదిభట్ల మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ రైడ్స్.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్..
ఆదిభట్ల మున్సిపల్ ఆఫీసులో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. గురువారం ( నవంబర్ 13 ) నిర్వహించిన ఈ సోదాల్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ టౌన్ ప్
Read Moreఅనుభవించు రాజా : దేశం మొత్తం జనం చేస్తున్న అప్పుల్లో.. సగం ఏపీ, తెలంగాణ వాళ్లేవే..!
అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాల ప్రజలు అగ్రస్థానంలో ఉన్నట్లు వస్తున్న రిపోర్టులు ఆందోళన కలిగిస్తున్నాయి. డెట్ టూ జీడీపీ రేషియో కొన్ని రాష్ట్రాల్లో ఎక్కు
Read Moreమంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం కేసు విచారణ వాయిదా
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు విచారణ వాయిదా పడింది. 2025, డిసెంబర్ 2వ తేదీకి విచారణ వాయిదా వే
Read Moreఇండియా - యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు..
గురువారం ( నవంబర్ 13 ) ఇండియ-యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చే
Read Moreమారిన బ్యాంక్ వెబ్ డొమైన్లు.. ఆర్బీఐ రూల్స్తో “.bank.in”కి ప్రభుత్వ ప్రైవేటు బ్యాంక్స్..
భారతీయ బ్యాంకింగ్ రంగంలో చాలా ముఖ్యమైన మార్పు జరిగింది. దేశంలోని ప్రధాన బ్యాంకులైన SBI, HDFC, ICICI, Axis Bank సహా ఇతర సంస్థలు తమ అధికారిక వెబ్స
Read Moreజమ్మూ కాశ్మీర్ ఉగ్రకుట్ర భగ్నం వెనుక మాస్టర్ బ్రెయిన్... మన తెలుగు ఆఫీసరే.. !
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ముమ్మరంగా దర్యాప్తు జరిపి.. ఢిల్లీ లక్ష్యంగా టెర్రరి
Read Moreఇదేం ఖర్మరా బాబూ : ద్రవ్యోల్బణం తగ్గినా ప్రజలకు ఖర్చులు తగ్గట్లే.. ఎందుకంటే..?
అక్టోబర్ నెలలో దేశంలో చరిత్రాత్మక రీతిలో ద్రవ్యోల్బణం ఏకంగా 0.25 శాతానికి తగ్గింది. కానీ ఇది అందరికీ ఒకే తరహా ఊరటనివ్వలేకపోయింది. షాపింగ్ బిల్లులు చూస
Read Moreజూబ్లీహిల్స్ బైపోల్.. 10 రౌండ్లలో కౌంటింగ్..వాళ్లకు మాత్రమే అనుమతి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ నవంబర్ 14న ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్. అభ్యర్థులు, ఏజె
Read MoreChildrens day special 2025: పిల్లలకు స్వేచ్ఛ ఇస్తే.. సొంతంగా ఎదుగుతారు..!
పిల్లలకేంటి స్వేచ్ఛ ఇచ్చేది? పెద్దలు చెప్పినట్లు వినాలి. అంతేగాని వాళ్లకేం తెలుసు? అనేది తల్లిదండ్రుల మాట. కానీ పిల్లలకూ అభిరుచులు. అభిప్రాయాలు ఉంటాయి
Read Moreఆర్టీసీ ఆదాయం పెరగాలి..హైదరాబాద్ లోని కొత్త కాలనీలకు బస్ సర్వీసులు పెంచండి
మహాలక్ష్మి టికెట్ ఆదాయమే కాకుండా అదనపు ఆదాయంపై దృష్టి సాధించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహి
Read MoreChildrens day special 2025: పిల్లల చదువులు.. టెక్నాలజీ ఒత్తిడి... దాగుడు మూతల దండాకోర్ ఎక్కడ ఉంది..!
నేటి సామాజిక పరిస్థితుల్లో బాలబాలికలు చదువుల పేరిట ఒత్తిడికి గురవుతున్నారు. ఆధునికంగా వచ్చిన టెక్నాలజీ వాళ్లకళ్లకు, కాళ్లకు బంధాలు వేస్తోంది. నేటి పిల
Read More













