హైదరాబాద్
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణాలివే !
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్త అమ్మకాల ఒత్తిడితో దేశ రాజధానిలో బంగారం వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం వెండి కిలోకు రూ.17,
Read Moreఇండియాకు గ్యాస్ కష్టాలు.. ఖతార్లోని రాస్ లఫాన్పై ఇరాన్ దాడితో పెరగనున్న కొరత
ప్రపంచ ఎల్ఎన్జీ సరఫరాలో 20 శాతం ఇక్కడి నుంచే భారత్ గ్యాస్ అవసరాల్లో 40 నుంచి 47 శాతం ఖతార్ నుంచే ఎరువులు, విద్యుత్తు, వంటగ్యాస్, పరిశ్రమలపై తీ
Read MorePHCలను వెంటాడనున్న డాక్టర్ల కొరత ..పీజీ కోర్సులకు వెళ్లనున్న సగంమంది డాక్టర్లు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పీహెచ్సీలలో డాక్టర్ల కొరత రానుంది. సగానికి సగం మంది డాక్టర్లు ఉన్నత చదువుల కోసం వె
Read Moreశత్రువులకే పరాభవం.. భారత్కు విజయమే : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మోదీ నాయకత్వంలో దేశం సుభిక్షం:కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ స్టేట్ ఆఫీసులో ఉగాది వేడుకలు హైదరాబాద్, వెల
Read Moreశ్రీరామనవమి తర్వాత కొత్త పార్టీ.. అజెండాపై కసరత్తు చేస్తున్నం: కవిత
గాంధీజీ సర్వోదయ సిద్ధాంతాన్ని అధ్యయనం చేస్తున్న.. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో ముందుకెళ్తం నాది ప్రజల ఎజెండా.. సమస్యలపై పోరాటంలో రాజీ ఉండద
Read Moreభద్రాచల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
భద్రాచలం, వెలుగు : భద్రాచలంలోని శ్రీసీతారామంద్రస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సావాల్లో భాగంగా గురువారం నవాహ్నిక మహోత్సవాలకు అంకురార్పణ చేశారు. ముందుగా గర్
Read Moreసబర్మతిలా మూసీ పరిహారం చెల్లించండి : బండి సంజయ్
మూసీ ప్రక్షాళనకు బీజేపీ అనుకూలమే: బండి సంజయ్ తొక్కుకుంట వచ్చిన అని సీఎం ఇచ్చిన వార్నింగ్ కాంగ్రెస్ సీనియర్
Read Moreభద్రాద్రి రాములోరి పెండ్లికి రండి... సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ, అర్చకులు
హైదరాబాద్, వెలుగు: భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి
Read Moreయాదగిరిగుట్టలో మార్చి 27న సీతారాముల కల్యాణం
26న ఎదుర్కోలు, 28న పట్టాభిషేకం యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సీతారామచంద్రస్వామి వసంత నవరాత్రి ఉత్సవా
Read Moreపూత ఫుల్.. కాత నిల్..మామిడి కాతను దెబ్బతీసిన తెగుళ్లు, అకాల వానలు
3.3 లక్షల ఎకరాల్లో దిగుబడిపై తీవ్ర ప్రభావం ఆగిన విదేశీ ఎగుమతులు.. ఆందోళనలో రైతులు హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మామిడి రైతుల ప
Read Moreఐదుగురు విప్ల నియామకం
ఎమ్మెల్యేలు విజయ రమణా రావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ అపాయింట్
Read Moreపాలనా వైఫల్యాలే ప్రతిపక్షానికి బలం : ప్రముఖ పండితులు మృత్యుంజయ శర్మ
ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు అవకాశాలు మెండు తెలంగాణ భవన్లో ఉగాది పంచాంగ శ్రవణంలో పండితులు &nb
Read More10 నిమిషాలకో క్యాన్సర్ కేసు..20 నిమిషాలకొక మరణం.. రాష్ట్రాన్ని వణికిస్తున్న మహమ్మారి
2025లో రాష్ట్రంలో కొత్తగా 53 వేల క్యాన్సర్ కేసులు, 29 వేల మరణాలు రోజుకు సగటున 147 మందికి క్యాన్సర్ ఎటాక్, 80 మంది మృతి ఐసీఎంఆ
Read More












