హైదరాబాద్

కేసీఆర్ డైనింగ్ టేబుల్ పైనే కృష్ణా నీళ్ల దోపిడి జరిగింది: సీఎం రేవంత్రెడ్డి

హైదరాబాద్: కృష్ణా జలాలపై మరణశాసనం రాసిందే బీఆర్ఎస్ పాలకులని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో 299 సరిపోతాయని సంతకం పెట్టింద

Read More

ఫ్రీ బస్సు స్కీం వల్ల దేవాదాయ ఆదాయం రెట్టింపైంది -రేవంత్

ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ఉచిత బస్సు స్కీంతో తెలంగాణ రాష్ట్రంలో ఎండోమెంట్ ఆదా

Read More

సభకు కేసీఆర్ వచ్చి ఉంటే బాగుండేది: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కొట్లాడి తెచ్చుకన్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  ప్రతిపక్ష నేత క

Read More

పీవీకి భారతరత్న రావడం పట్ల సీఎం రేవంత్రెడ్డి హర్షం

హైదరాబాద్:తెలుగుజాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణబిడ్డ, మాజీప్రధాని ఆర్థిక మేధావి, బహుభాషా కోవిడుదు పీవీ నర్సింహారావు కు భారతర

Read More

శివబాలకృష్ణ ల్యాండ్ స్కాంలో.. ఐఏఎస్ అరవింద్ కుమార్

 హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ కన్ఫెషన్  రిపోర్ట్ లో సంచలన నిజాలు బయటపడ్డాయి. రిపోర్టులో శివబాలకృష్ణ ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరును ప్రస్తా

Read More

శివబాలకృష్ణ బెయిల్ పిటీషన్ పై సోమవారం తీర్పు..

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి ఏసీబి కోర్టు విచారణ జరిపింది. శివ బాలకృష్ణను ఏసీబీకి ఇచ్చిన 8 రోజులు కస్టడీ పూర్తయ్యి

Read More

భారత రత్న పీవీ : నవోదయ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయాల సృష్టి కర్త

 1972 నుంచి పీవీ నరసింహారావు నేషనల్ పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు.  కేంద్రమంత్రిగా అనేక శాఖలు చూశారు. ఇందిరా గాంధీ కేబినెట్ లో  విదేశా

Read More

భారత రత్న పీవీ : మన్మోహన్​ను తీసుకు వచ్చింది మన పీవీనే

ఎకానమిస్టుగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది పీవీ నరసింహారావే. మన్మోహన్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యం ఒకసారి చూద్ద

Read More

హరిత విప్లవ పితామహుడికి భారతరత్న

వ్యవసాయ శాస్త్రవేత్త,  హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాతన్ కు దేశ అత్యున్నత అవార్డు భారతరత్నను ప్రకటించింది కేంద్రం ప్రభుత్వం. ఫిబ్రవరి 9వ తే

Read More

మాజీ ప్రధాని పీవీకి భారత రత్న.. మరో ఇద్దరికి కూడా

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ తన ఎక్స్ వేదికగా వెల్లడ

Read More

Telangana Assembly: పదేళ్లలో మీరెప్పుడైనా ఆటోడ్రైవర్లకు సాయం చేశారా.?: పొన్నం

ఆటో డ్రైవర్లను పట్టించుకోవడం లేదన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్ పై మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ నేతలు  పదేళ్లలో ఆర్టీసీ కార్

Read More

Telangana Assembly : మహిళలకు ఫ్రీ బస్సు ఉండాలా.. వద్దా : సీతక్క సూటి ప్రశ్న

తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ ఇవ్వటం వల్ల.. ఆటో డ్రైవర్లు ఇ

Read More

Telangana Assemlby: గవర్నర్ ప్రసంగంలో 30 మోసాలు..60 అబద్ధాలు: పల్లా రాజేశ్వర్ రెడ్డి

వర్నర్ ప్రసంగంలో మొత్తం 30 మోసాలు 60  అబద్దాలున్నాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే  పల్లా రాజేశ్వర్ రెడ్డి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద త

Read More