హైదరాబాద్

మాగంటి మరణంపై సమగ్ర విచారణ జరపాలి : బండి సంజయ్

సీఎం రేవంత్​రెడ్డి నిజాలను నిగ్గుతేల్చాలి: బండి సంజయ్ హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్​ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మాగంటి గోపీనాథ్ మరణం, ఆయన ఆస్త

Read More

సీఎం రేవంత్ బర్త్ డే స్పెషల్: 17 ఏండ్లలోనే లక్ష్యాన్ని సాధించిన మాస్ లీడర్

రాజకీయాల్లోకి అడుగుపెట్టి  కేవలం పదిహేడు సంవత్సరాల్లోనే రాష్ట్ర  ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన విప్లవాత్మక నాయకుడు అనుముల రేవంత్ రెడ్డి. &nbs

Read More

మాగంటి గోపీనాథ్ మరణంపై రాజకీయ దుమారం ! ఆయన తల్లి వ్యాఖ్యలతో కలకలం

విచారణ జరపాలన్న బండి సంజయ్  ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ చేస్తామన్న సీఎం రేవంత్​ కేటీఆర్, బీఆర్ఎస్​ నేతలు సైలెన్స్ హైదరాబాద్, వెలుగు: జూబ

Read More

‘వీ6 వెలుగు’ పేరుతో బీఆర్ఎస్ ఫేక్ ప్రచారం.. జూబ్లీహిల్స్‌ ఓటర్లను మభ్యపెట్టేలా తప్పుడు వార్తలు

అచ్చం ‘వెలుగు’ను పోలిన డిజిటల్ కాపీలు క్రియేట్‌‌‌‌ చేసి సర్క్యులేట్​ పూటకో క్లిప్పింగ్​ వదులుతున్న బీఆర్ఎస్​ సోషల

Read More

కిషన్ రెడ్డి, కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నది వాళ్లే: సీఎం రేవంత్​రెడ్డి నగరంలో ఒక్క ప్రాజెక్టునూ ముందుకు సాగనిస్తలేరు ఐటీఐఆర్​ను రద్దు చేయడం తప్ప వీళ్

Read More

గెలిచేదెవరు? మెజార్టీ ఎంత?.. జూబ్లీహిల్స్ బైపోల్‌‌‌‌‌‌‌‌పై జోరుగా బెట్టింగ్స్

రూ. వందల కోట్లు చేతులు మారుతున్నట్లు అంచనా  అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌పైనే పందెం కాంగ్రెస్

Read More

నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలో కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్​ ను గెలిపించుకోవాలని ఓటర్లను మంత్రి వివేక్​ వెంకటస్వామి కోరారు. శుక్రవారం (నవంబర

Read More

మాగంటి గోపినాథ్ మృతిపై అనుమానాలున్నయ్: బండి సంజయ్

హైదరాబాద్: దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలున్నాయని, సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన పార్టీ

Read More

పూణేలో ల్యాండ్ డీల్ వివాదంలో బిగ్ ట్విస్ట్.. ఆ డీల్ రద్దుచేశాం.. అజిత్ పవార్ సంచలన ప్రకటన

పూణేలో ల్యాండ్ డీల్ వివాదంలో బిగ్​ ట్విస్ట్.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్​ పవార్​ కొడుకు పార్థ్​ పవార్​ ల్యాండ్​ డీల్​ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశ

Read More

చేవేళ్ల బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలి: కవిత

చేవెళ్ల బస్సు ప్రమాద సంఘటనలో  మరణించిన 19 మందికి  ఒక్కో కుటుంబానికి  కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత &nbs

Read More

ప్రభుత్వంతో ప్రైవేట్ కాలేజీల చర్చలు సఫలం.. నవంబర్ 8 నుంచి కాలేజీలు రీ ఓపెన్

హైదరాబాద్: ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్యతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో కాలేజీల బంద్ విరమిస్తున్నట్లు ప్రైవేట్‌ ఉన్నత వ

Read More

జూబ్లీహిల్స్ లో రూ. 3 కోట్ల నగదు..700 లీటర్ల లిక్కర్ సీజ్

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది.

Read More