లేటెస్ట్

అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు.. నిందితులు అరెస్ట్

సంగారెడ్డి జిల్లాలో లారీల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డుపై 60 టన్నుల రేషన్ బియ్యాన

Read More

World Bank : వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ రాజీనామా

ప్రపంచ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ పదవికి డేవిడ్ మాల్పాస్ రాజీనామా చేయనున్నారు. పదవీకాలం ఇంకా ఏడాది ఉండగానే ఆయన అర్థాంతరంగా తప్పుకోవడం చర్చనీయాంశం

Read More

అందరికీ ఉపాధి కల్పించడమే మా బాధ్యత : తలసాని

తెలంగాణలో ఎక్కడా ప్రాంతీయ విభేదాలు లేవని మంత్రి తలసాని స్పష్టం చేశారు. అందరికీ ఉపాధి కల్పించడమే తమ బాధ్యత అని తెలిపారు. అధికారంలోకి చాలా రాజకీయ పార్టీ

Read More

లద్ధాఖ్లో కీలక టన్నెల్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం

దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కేంద్రం..మరో కీలక నిర్ణయం తీసుకుంది. లద్దాఖ్లోని సరిహద్దు ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి

Read More

ఎలన్ మస్క్ నిర్ణయం పెద్ద మార్పును తీసుకొస్తుంది

అమెరికా.. వాణజ్యం, టెక్నాలజీ పరంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రెసిడెంట్ జో బైడెన్ తగిన చర్యలు తీసుకుంటున్నారు. మొన్న భారత్ తో బోయింగ్ విమానాల కొనుగోల

Read More

కొండ పోచమ్మ సాగర్ను పరిశీలించిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్

సిద్దిపేట జిల్లాలోని  కొండపోచమ్మ రిజర్వాయర్ ను  పంజాబ్  సీఎం భగవంత్ సింగ్ మాన్  పరిశీలించారు. సీఎం కేసీఆర్తో కలిసి కొండ పోచమ్మ రి

Read More

ఆటో, బస్సు ఢీ.. నలుగురు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపుర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తేజ ఫుడ్ ఇండస్ట్రీ కూలీలతో వ

Read More

లక్షల ఎకరాలకు సాగు నీరు అందించింది నేనే : జానారెడ్డి

ఎన్నికల సమయంలో కేసీఆర్ మాయ మాటలు చెప్పి, మూటల సంచులతో వచ్చి గెలుస్తున్నాడని మాజీ మంత్రి జానారెడ్డి ఆరోపించారు. అనుముల కేంద్రంలో హత్ సే హత్ జోడో యాత్రల

Read More

భద్రాద్రి ఆలయ ఇంఛార్జ్ ఈవోగా రమా దేవి బాధ్యతలు

స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమా దేవి భద్రాద్రి ఆలయ ఇంఛార్జ్ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఆలయం వద్దకు వచ్

Read More

మహిళా ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ధర్నా

తమకు ఫిజికల్ ఫిట్ నెస్ టెస్టుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ గర్భిణీ  ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. మహిళా ఎస్సై, కానిస్టేబుల

Read More

శిక్షణ పొందిన పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్

పోలీస్ జాగిలాలు, వాటి శిక్షకుల పాసింగ్ అవుట్ పరేడ్ మెయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ టైనింగ్ అకాడమీలో ప్రారంభమైంది. శాంతి భద్రతల పరిరక్షణ

Read More

త్రిపురలో పోలింగ్.. ఓటేసిన సీఎం మాణిక్ సాహా

ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇవాళ  ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేం

Read More

అమెరికాలో రోడ్డు ప్రమాదం..39 మంది మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి కొండ మీద నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 39 మంది మృతిచెందారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Read More