లేటెస్ట్
20లక్షల చలాన్లు.. 96 కోట్ల ఫైన్..
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ ఏడాది ఆన్లైన్లో 20,96.961 చలాన్స్ వేశామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. చలాన్ల విలువ రూ.96క
Read Moreజైలు నుంచి విడుదల అయిన చార్లెస్ శోభరాజ్
ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ నేపాల్ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు. అతని వయసును దృష్టిలో పెట్టుకునివిడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆ
Read Moreభారత వైమానిక దళంలో తొలి ముస్లిం మహిళ ఫైటర్ పైలట్
మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాల్లోనే కాదు.. దేశ భద్రతలోనూ సత్తా చాటుతున్నారు. గగన విహారం చేయడమే కాదు, యుద్ధ విమానాలు నడపగలం అంటున్నారు. తాజాగా ఉత
Read Moreఅధికారిక లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు
కైకాల సత్యనారాయణ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస్ తెలిపారు. కైకాల సత
Read Moreఉక్రెయిన్పై యుద్ధాన్ని త్వరలో ముగిస్తాం:పుతిన్
ఉక్రెయిన్పై యుద్ధాన్ని అతి త్వరలో ముగిస్తామని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. యుద్ధాన్ని వేగంగా ముగించేందుకు కష్టపడుతున్నామన్న
Read Moreనేలపై పడుకుని సెలైన్ ఎక్కించుకున్న ఎమ్మెల్యే
నేలపై పడుకొని సెలైన్ ఎక్కించుకుంటున్న ఈయన పేషెంట్ కాదు. జార్ఖండ్ రాష్ట్రంలోని కంకె నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సమ్మరి లాల్. హేమంత్ సోరెన్ సర్కారు
Read Moreటెస్టుల్లో 7వేల పరుగులు చేసిన పూజారా
టీమిండియా టెస్టు స్పెషలిస్టు ఛటేశ్వర పూజారా మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో 7వేల పరుగులు చేసిన 8వ భారత క్రికెటర్గా రికార్డులకెక్కాడు. బంగ్లాదేశ్తో జరు
Read Moreమోడీ పాలనలో పేదరికం పెరిగిపోయింది:దిగ్విజయ్ సింగ్
ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ దేశంలో హింసను, ద్వేషాన్ని పెంచి పోషిస్తుందని ఆరోపించారు. నో
Read Moreకేంద్రానికి మద్దతుగా ధర్నా.. ఇదేందే మల్లన్న
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే మేడ్చల్ నియోజకవర్గంలో మ
Read Moreమా టీచర్లు మాగ్గావాలని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆందోళన
రెండు గ్రామాల్లోనీ ప్రభుత్వ పాఠశాలల ముందు విద్యార్థుల ఆందోళనలు.. డిప్యూటేషన్ పై వెళ్లిన ఉపాధ్యాయులు తిరిగి రావాలని డిమాండ్ ప్ల
Read Moreరిటైల్ దిగ్గజం మెట్రోను సొంతం చేసుకున్న రిలయన్స్
దేశంలో రిటైల్ మార్కెట్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్ మరింత బలోపేతం చేసుకుంటోంది. జర్మనీకి చెందిన మెట్రో ఏజీ కంపెనీని సొంతం చేసుకునేందుకు రూ. 2,850 కోట్
Read Moreరోడ్డున పడకండి.. సీనియర్లకు దిగ్విజయ్ సింగ్ వార్నింగ్
తెలంగాణ కాంగ్రెస్ నేతలు విభేధాలు పక్కన పెట్టాలని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సూచించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు నేతలందరూ కలిసికట్టు
Read Moreఇద్దరు ఎంపీలతో కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిండా ?: దిగ్విజయ్ సింగ్
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కేవలం ఇద్దరు ఎంపీలతో సాధించారా అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తామన్న మాటను నిలబెట్టుక
Read More













