లేటెస్ట్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. రంగంలోకి ఈడీ
ఆర్థిక మూలాల కూపీ లాగుతున్న సెంట్రల్ ఏజెన్సీ ఇప్పటికే రెండు రోజులపాటు రోహిత్రెడ్డిని విచారించిన ఆఫీసర్లు రోహిత్రెడ్డి ఆర్థిక లావాద
Read Moreరాష్ట్ర సర్కార్కు రూ.920 కోట్ల ఫైన్
పాలమూరు, డిండిలో పర్యావరణ రూల్స్ అతిక్రమించారంటూ ఎన్జీటీ తీర్పు తెలంగాణ ప్రభుత్వ చర్యలు ఉద్దేశపూర్వకం మూడు నెలల్లో కేఆర్ఎంబ
Read Moreఅసదుద్దీన్ ఓవైసీ కూతురు వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూతురు వివాహం హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. సీఎం కేసీఆర్, మంత్రి మహముద్ అలీ సహ
Read Moreచైనాలో రోజుకు 10లక్షల కరోనా కేసులు..5వేల మరణాలు
కరోనా విజృంభణతో చైనా విలవిలలాడుతోంది. కరోనా మొదలైన తర్వాత ప్రపంచం ఇంత వరకూ చూడని విలయాన్ని చైనా ఎదుర్కోనుందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ప్రతీ రోజూ
Read Moreటీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్
టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. వెటర్నరీ, హార్టీకల్చర్ డిపార్ట్మెంట్లలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 185 వెటర్నరీ అసిస్టె
Read Moreలేఖ రాయడం వెనుక రాజకీయ కుట్ర లేదు: కాంగ్రెస్ పై మాండవీయా
కాంగ్రెస్ నేతలు తనపై చేస్తున్న విమర్శలకు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని
Read Moreకరోనాపై ఆందోళనొద్దు.. అప్రమత్తత అవసరం: హరీష్ రావు
కరోనా పట్ల ఆందోళన చెందవద్దని, అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, కోవిడ్ వాక్సిన్ తీసుకోని వారు వె
Read Moreఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గురించి అడగలేదు : అభిషేక్ ఆవుల
7 హిల్స్ మాణిక్ చంద్ ప్రొడక్ట్స్ యాజమాని అభిషేక్ ఆవుల ఈడీ విచారణ ముగిసింది. అధికారులు దాదాపు 9 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. గుట్కా కేసులో
Read Moreకోవిడ్ 19 పై మోడీ హై లెవల్ మీటింగ్
కరోనా కొత్త వేరియంట్ ముప్పు ముంచుకొస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అన్
Read Moreకాకా చివరి శ్వాస వరకు కాలేజీ గురించే ఆలోచించిన్రు : సరోజా వివేక్
పేద విద్యార్థుల కోసం విద్యా సంస్థను ప్రారంభించిన వెంకటస్వామి చివరి శ్వాస వరకు దాని గురించే ఆలోచించారని కాకా అంబేడ్కర్ ఇన్స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ స
Read Moreకోవిడ్పై పోరాటానికి సిద్ధంగా ఉన్నం : సీఎం కేజ్రీవాల్
చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులతో ఢిల్లీవాసులు భయపడవద్దని సీఎం కేజ్రీవాల్ అన్నారు. కోవిడ్ పై పోరాటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. అయితే
Read More













