లేటెస్ట్
ట్విట్టర్ నుంచి సోషల్ మీడియా ఖాతాలు తొలగింపు!
ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, మస్టొడాన్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ట్విట్టర్ అకౌంట్లను తొలగించనున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించాడు. ఈ సోషల్ మీడియా
Read Moreబిహార్లో ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలిన వంతెన
బిహార్లోని బెగుసరాయ్లో నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలింది. ప్రభుత్వం గండక్ నదిపై 206 మీటర్ల పొడవైన ఈ వంతెన ని
Read Moreఢిల్లీలో మళ్లీ పెరిగిన ఎయిర్ పొల్యూషన్
ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ మళ్లీ పెరిగింది. మోడరేట్ కేటగిరి నుంచి వెరీ పూర్ కేటగిరికి దిగజారింది. గత రెండు రోజుల నుంచి ఎయిర్ క్వాలిటీ మోడరేట్ కేటగిరిలో
Read Moreఎలన్ మస్క్ కొత్త ట్విట్టర్ పోల్
ట్విట్టర్ అధినేతగా కొనసాగడంపై ఎలాన్ మస్క్ పునరాలోచనలో పడ్డాడా ? తాను పగ్గాలు చేపట్టిన అనంతరం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా బాధ్యతల నుంచి తప్పుకోవా
Read Moreట్రిపుల్ ఐటీ స్టూడెంట్ భాను ప్రసాద్ సూసైడ్ నోట్లో ఏముందంటే.. ?
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి భాను ప్రసాద్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గదిలో నుంచి దుర్వాసన వచ్చే వరకు సిబ్బంది మృతదేహాన్ని గుర్తించకపోవడంపై కు
Read Moreబేగంపేట్లో భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ బేగంపేట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్యారడైజ్ నుంచి ఐటీసీ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే ఉద్యోగస్తులు, స్
Read Moreనేను రిటైర్ కావడం లేదు : లియోనెల్ మెస్సీ
ఫిఫా ప్రపంచకప్ విజయం తర్వాత లియోనెల్ మెస్సీ కీలక ప్రకటన చేశాడు. తాను జాతీయ ఫుట్ బాల్ జట్టు నుంచి రిటైర్ కావడం లేదని, అర్జెంటీనా ఫుట్ బాల్
Read Moreభాను మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
బాసర ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్య చేసుకున్న.. విద్యార్థి పి. భానుప్రసాద్ డెడ్ బాడీని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మూడ్రోజుల క్రితమే భాను
Read Moreకొచ్చి విమానాశ్రయంలో రూ.46 లక్షల విలువైన బంగారం స్వాధీనం
కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి రూ.46.50లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి జీ9 426 ఫ్లైట్ లో వచ్చిన ఓ ప్యా
Read Moreఈడీ విచారణకు హాజరుకానున్న పెలైట్ రోహిత్ రెడ్డి, రకుల్ ప్రీత్ సింగ్
హైదరాబాద్ : వ్యాపార లావాదేవీలు, బ్లాక్ మనీ వ్యవహారంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇవాళ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10:30 గంటలకు బ
Read Moreబతుకమ్మ చీరలతో ఇళ్ల స్థలాల ఆక్రమణ
జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం పటేల్ గూడెం శివారులో ఒకే రోజు సుమారు ఐదువేల గుడిసెలు వెలిశాయి. సరికొత్త పంథాలో ఇంటిస్థలం కోసం కమ్యూనిస్టు పార్టీల నేత
Read Moreభారత్ జోడో యాత్రలో కమల్ హాసన్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో నేతృత్వంలో కొనసాగుతోన్న భారత్ జోడో యాత్రలో పార్టీ నేతలతో పాటుగా వివధ రంగాలకి సంబంధించిన ప్రముఖులు కూడా పాల్లొంటున్నారు. శ
Read Moreఉమ్మడి నల్లగొండ జిల్లా సంక్షిప్త వార్తలు
చండూరు (నాంపల్లి), వెలుగు : పారదర్శక పాలన అందించిన టీడీపీనే ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్&
Read More













