లేటెస్ట్
రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన.. ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26 నుంచి ఐదు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వెల్ల
Read Moreఆప్ లేకపోతే గుజరాత్లో బీజేపీని ఓడించే వాళ్లం : రాహుల్ గాంధీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి ఆమ్ ఆద్మీ పార్టీయే కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆప్ లేకపోతే బీజేప
Read Moreకృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థుల గల్లంతు
విజయవాడ : కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. యనమలకుదురు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈతకు దిగి గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో ఒక
Read Moreదివ్యాంగులను కించపరిస్తే కఠిన చర్యలు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
అంగవైకల్యం మనిషికే కానీ మనసుకు కాదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇవాళ నిర్మల్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహించార
Read Moreచైనా లోన్ యాప్లపై రాజ్యసభలో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
ఢిల్లీ : సులువుగా రుణాలు అందించి.. ఆ తర్వాత ప్రజలను మోసం చేస్తున్న చైనా మొబైల్ యాప్ లపై కఠినంగా వ్యవహరిస్తామని కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామ
Read Moreచైనా యుద్ధానికి సిద్ధమవుతున్న విషయాన్ని కేంద్రం దాచిపెడుతోంది : రాహుల్ గాంధీ
అరుణాచల్, లడఖ్ రెండు వైపుల నుంచి యుద్ధానికి చైనా సిద్ధమవుతోందని, గాఢనిద్రలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ వాస్తవాన్ని అంగీకరించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్
Read Moreదేశమంతా ఒకే పరీక్షా విధానానికి వ్యతిరేకం : ఎస్ఎఫ్ఐ
ముగిసిన ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలు విద్యా రంగ పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు చేయాలని ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి నితీష్ నారాయణ పిలుపునిచ్చారు. యూనివర్సిటీల్
Read Moreబాలిక మృతి ఘటనపై దమ్మాయిగూడలో ఉద్రిక్తత
మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో అదృశ్యమైన 10 ఏళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహం లభ్
Read Moreవచ్చే ఎన్నికల్లో బీసీలకు 50% సీట్లు కేటాయించాలి : అద్దంకి దయాకర్
ఉదయపూర్ డిక్లరేషన్ ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని అధిష్టానానికి తెలియజేశామని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తెలిపారు. రాజకీయ, పార్టీ పదవులు, రా
Read Moreతెలంగాణ పాడి పరిశ్రమకు నాలుగేళ్లలో రూ.2,128 కోట్లు
తెలంగాణలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులకు సంబంధించిన సమాచారమివ్వాలని రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. దీంతో కేంద్ర మ
Read Moreకడప దర్గాను సందర్శించిన మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ త్వరలో కొత్త జీవితం ప్రారంభిస్తున్నానని చెప్పాడు. వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలో ప్రసిద్ధి చెందిన అమీన్ పీర్ పెద్ద దర్గాను ఇ
Read Moreఅసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ముందస్తుగానే ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. అందుకు తగినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం స
Read Moreవికారాబాద్ జిల్లాలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మహిళ మృతి
వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో వారం రోజులక్రితం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఓ మహిళ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది
Read More













