లేటెస్ట్
రాష్ట్రం విడిపోయింది.. అయినా నా రికార్డును ఎవరూ మార్చలేరు : చంద్రబాబు
హైదరాబాద్ను టెక్ హబ్గా తీర్చిదిద్దడంలో తన పాత్ర గురించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘విజన్ 2020
Read Moreప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు : మల్లురవి
రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి కేసీఆర్ అణిచివేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఆరోపించారు. రాష్ట్రంలో మంత్రులకు దక్కని కేసీఆర్
Read Moreహయత్ నగర్లో భారీగా నకిలీ మద్యం పట్టివేత
హైదరాబాద్ : హయత్ నగర్లో ఎక్సైజ్ శాఖ అధికారులు భారీగా నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగర శివార్లులోని పెద్ద అంబర్ పేట్, హయత్ నగర్, చౌటుప్
Read Moreఢిల్లీలో పరిస్థితులు సురక్షితంగా లేవు.. మేము ఇంకా 2012లోనే ఉన్నాము : ఆశా దేవి
ఢిల్లీలో తాము సురక్షితంగా లేమని, ఇంకా 2012లోనే ఉన్నామని నిర్భయ తల్లి ఆశాదేవి చెప్పారు. దేశ రాజధానిలో మహిళలకు సరైన భద్రత కల్పించాలని, బాధిత
Read Moreమన్నెగూడ యువతి కిడ్నాప్ కేసు : నవీన్రెడ్డి సోదరుడు నందీప్రెడ్డి అరెస్ట్
మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్రెడ్డి సోదరుడు నందీప్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తనకు సంబంధించిన వీడియోలను నందీ
Read Moreమా ఫోన్లు ట్యాప్ చేస్తుండ్రు.. ఇక ఐఫోన్లే వాడాలె : బండి సంజయ్
టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ నాయకులంతా ఇప్పుడున్న పాత
Read Moreగార్ల మండలంలో ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియకు నిరసన సెగ
మహబూబాబాద్ జిల్లా : గార్ల మండలంలో ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియకు నిరసన సెగ తగిలింది. గార్ల మండలం పాకాల ఏటిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ మద
Read Moreభక్తులతో కిటకిటలాడుతున్న కేస్లాపూర్
ఆదిలాబాద్ జిల్లా: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం ఈ నెల 18న జరగనుంది. కార్య
Read Moreఇబ్బందుల్లేకుండా వరి ధాన్యం కొనుగోళ్లు : మంత్రుల గంగుల
రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు మద్దతు ధర చెల్ల
Read Moreబండి సంజయ్పై కేసు వేస్త.. నాకు ఈడీ నోటీసులిస్తరని ముందే ఎట్ల తెలిసింది ? : రోహిత్ రెడ్డి
ఈడీ జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్పందించారు. ఆ నోటీసులకు భయపడేది లేదని.. ఈ విషయంలో తగ్గేదే లేదని స్పష్టం చేశారు.
Read Moreఢిల్లీలో పాక్ హైకమిషన్ కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన
ఢిల్లీ నగరంలోని పాకిస్థాన్ హైకమిషనర్ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీపై పాక్ విదేశాంగశాఖ మంత్రి బిలావల్ భుట్టో
Read Moreఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు.. 19న కంపెనీలు, ఆస్తుల వివరాలివ్వండి
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న తమ ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ నోటీసుల్లోని అంశాల్లోకి వెళితే..
Read Moreకరీంనగర్లో ఆశావర్కర్ల 48 గంటల ఆందోళన
కరీంనగర్ జిల్లాలో ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు. జిల్లా నలుమూలల అన్ని మండలాల నుంచి తరలివచ్చిన వందలాది మంది ఆశావర్కర్లు కలెక్టరేట్ ముందు 48 గంటల ధర్నా న
Read More













