లేటెస్ట్
ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు
పార్టీ ఆఫీసుకు భూమిపూజ ఖమ్మం, వెలుగు: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇవాళ ఖమ్మం రానున్నారు. పాలేరు నియోజకవర్గం పరిధిలోని కరుణగిరిలో పార్
Read Moreరిలయన్స్ నుంచి ‘ఇండిపెండెన్స్’ ప్రొడక్ట్లు
న్యూఢిల్లీ: హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్), ఐటీసీ వంటి ఎఫ్ఎంసీజ
Read Moreభద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నష్టాన్ని మిగిల్చిన గోదావరి వరదలు
భద్రాచలం, వెలుగు: వరదలతో అతాలకుతలమైన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రోడ్ల రిపేర్ల కోసం ప్రభుత్వం అరకొర నిధులిచ్చి చేతులు దులుపుకుంది. ఈ ఏడాది జులై, ఆగస్
Read Moreసిద్ధిపేటలో గౌరవెల్లి ప్రాజెక్ట్ ముంపు బాధితుల నిరసన
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లా గౌరవెల్లి ప్రాజెక్ట్ ముంపు గ్రామమైన గుడాటిపల్లికి చెందిన మహిళలు, యువతులు ఆర్అండ్ఆర్ప్యాకేజీ పంపిణీలో అన్యాయం చే
Read Moreఅడవిలో దొరికిన ఎముకలు శ్రద్ధ వాకర్వే
న్యూఢిల్లీ: అడవిలో దొరికిన ఎముకలు శ్రద్ధ వాకర్వేనని డీఎన్ఏ రిపోర్టులో వెల్లడైంది. ఈ రిపోర్టును ఢిల్లీ పోలీసులకు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
కరీంనగర్ టౌన్, వెలుగు: బీజేసీ, కాంగ్రెస్ నాయకులు గురువారం నగరంలోని తెలంగాణ చౌక్ లో పోటాపోటీ నిరసనలు చేపట్టారు. ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ కు చేసిన అభివృ
Read Moreఆర్ఎస్ఎస్ మహిళలను అణిచివేస్తోంది: రాహుల్ గాంధీ
జైపూర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) మహిళలను అణిచివేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకే ఆ సంస్థలో
Read Moreస్విగ్గీలో సెకనుకు 2.28 బిర్యానీ ఆర్డర్లు
మనోళ్లు బిర్యానీ తెగ తింటున్నరు. స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్లు వెల్లువెత్తడమే దీనికి నిదర్శనం. సెకనుకు 2.28 బిర్యానీ ఆర్డర్లు వస్తున్నట్లు స్విగ్గీ వెల
Read More12వ శతాబ్దంలోనే మహా మంత్రిగా తెలంగాణ మహిళ నాగమ్మ
ప్రపంచంలోని ఆయా దేశాల చరిత్రలో మాదిరిగానే తెలుగునాట మహిళలు నాయకురాళ్లుగా ఎదిగిన సందర్భాలు చాలా అరుదు. నేటి ఆధునిక యుగంలోనూ అవకాశాలు ఉన్నా, రాజకీయాల్లో
Read Moreరాఫెల్, సుఖోయ్ ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లతో ఎక్సర్సైజ్లు
న్యూఢిల్లీ: ఈశాన్య ప్రాంతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) యుద్ధ విమానాలతో భారీ విన్యాసాలను ప్రారంభించింది. ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ ఆధ్వర్యంలో గురువారం ప్
Read Moreబీజేపీ సంగ్రామ సభ గ్రాండ్ సక్సెస్
డప్పు వాయిద్యాలు, నృత్యాలతో లీడర్లకు ఘన స్వాగతం జగిత్యాల/ కరీంనగర్, వెలుగు : బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింప
Read Moreడీజే, బ్యాండ్ వాయిస్తే నిఖా జరిపించొద్దు
ఘజియాబాద్: డీజే, బ్యాండ్ వాయిస్తే నిఖా జరిపించొద్దని ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ ముస్లిం మహాసభ మత గురువులకు సూచించింది. ముస్లింల వివాహ వేడుకను సాదాస
Read Moreరూ.50కోట్ల కేంద్ర నిధులతో భద్రాద్రి ఆలయ అభివృద్ధి
భద్రాచలం, వెలుగు: భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్లు రిలీజ్ చేసింది. ఈ నెల 28వ తేదీన రాష్ట్రపతి ద
Read More













