లేటెస్ట్
41 సీఆర్పీసీ నోటీసులపై సునీల్కు వారం గడువు
సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితను ట్రోల్ చేశారనే అభియోగాలతో తెలంగాణ పోలీసులు ఇచ్చిన 41 సీఆర్పీసీ నోటీసుపై స్పందించేందుకు రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు వ
Read Moreకేంద్రం సెస్ను రద్దు చేస్తే.. లీటరు పెట్రోల్ రూ. 70కే ఇస్తం
పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చేసిన ట్వీట్ పై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ
Read Moreహైదరాబాద్లో 5జీ సేవలు ప్రారంభించిన ఎయిర్ టెల్
ఎయిర్ టెల్ కంపెనీ హైదరాబాద్ లో 5G సేవలను ప్రారంభించింది. నగరంలోని పలు కీలక ప్రాంతాలతో పాటు మెట్రోరైల్, రైల్వే స్టేషన్స్, బస్ టర్మినల్స్ వంటి రవాణా కేం
Read Moreఅగ్ని– 5 అణ్వస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం
అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని–5 క్షిపణిని భారత్ గురువారం రాత్రి విజయవంతంగా పరీక్షించింది. గరిష్ఠంగా 5000 కిలోమీటర్ల దూరంలోని ల
Read More2024 నాటికి టీబీ నిర్మూలన జరగాలి : గవర్నర్
కరోనా సమయంలో ప్రజారోగ్య పరిరక్షణకు రెడ్ క్రాస్ సభ్యులు చేసిన కృషిని మరువలేమని గవర్నర్ తమిళిసై అన్నారు. ఇవాళ రాజ్ భవన్ లో ఇండియన్ రెడ్ క్రాస్
Read Moreరాష్ట్రాన్ని మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి:డీజీపీ
రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నా.. పెట్టు బడులు రావాలన్నా.. నక్సల్స్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ- చత్త
Read Moreమాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా 'ధమాకా' ట్రైలర్
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'ధమాకా'. డబుల్ ఇంపాక్ట్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం ఈ నెల 23వ తేదీన విడుదల క
Read Moreకేజీఎఫ్లో మళ్లీ గోల్డ్ మైనింగ్కు యోచన ?
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) .. అంతులేని బంగారు ఖనిజ నిల్వలకు పెట్టింది పేరు. 20 ఏళ్ల క్రితం ఇందులో గోల్డ్ మైనింగ్ ను ఆపేశారు. అయితే ఆ గోల్డ
Read Moreద్రవిడ్కు బంగ్లా కోచ్ క్షమాపణలు
భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు అలన్ డొనాల్డ్ క్షమాపణలు చెప్పారు. 1997లో దక్షిణాఫ్రికా, భారత్ల మధ్య జరిగిన ఓ
Read Moreరేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడల వల్లే సమస్యలు : మహేశ్వర్ రెడ్డి
రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలే పార్టీలోని అన్ని సమస్యలకూ కారణమని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్ సమన్వ
Read Moreఫస్ట్ టెస్టులో బంగ్లాపై పట్టుబిగించిన భారత్
బంగ్లాతో జరుగుతోన్న ఫస్ట్ టెస్టులో భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా బ్యాట్స్ మెన్ ను భారత బౌలర్లు వెనువెంటనే పెవిలియన్ చేర్
Read Moreనీరవ్ మోడీ అప్పీల్ కు నో చెప్పిన లండన్ హైకోర్టు
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రుణాలు ఎగ్గొట్టిన కేసులో నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు మార్గం మరింత సులువైంది. భారత్ కు అప్పగించాలన్న లండన్ హైకోర్టు తీ
Read Moreకాళేశ్వరంతో వేల కోట్ల అవినీతి : నాగం జనార్దన్ రెడ్డి
రాష్ట్ర ప్రజల సొమ్మును సీఎం కేసీఆర్ అక్రమంగా దోచుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్
Read More













