లేటెస్ట్
మోడీ సింహం.. సింగిల్గానే వస్తారు: బండి సంజయ్
సీఎం కేసీఆర్.. లిక్కర్ స్కామ్ నుంచి తన కూతుర్ని కాపాడుకునేందుకు కుట్రలు చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తప్పు చేసిన వాళ్లు
Read Moreఢిల్లీకి బయల్దేరిన సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ దంపతులు ఢిల్లీకి బయలుదేరారు. ప్రగతి భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయంలో హెలికాప్టర్ లో పయనమయ్యారు. కేసీఆర్ నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే
Read Moreకర్ణాటక కాంగ్రెస్ నేతలతో మల్లిఖార్జున ఖర్గే సమావేశం
కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నాయకులతో.. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమావేశం అయ్యారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం అన
Read Moreబాలయ్య అన్ స్టాపబుల్- 2లో ప్రభాస్, గోపిచంద్ సందడి
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్- 2 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులతో బాలయ్య చెప్పే కబ
Read Moreఈడీ విచారణకు హాజరైన తలసాని పీఏ
చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసులో మంత్రి తలసాని పర్సనల్ సెక్రటరీ అశోక్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాలాయంలో విచారణకు హాజరైన అశోక్ ను.. క్యాసిన
Read Moreరాచకొండ పరిధిలో భారీ డ్రగ్స్ రాకెట్ గుర్తింపు
రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీ డ్రగ్స్ రాకెట్ను పోలీసులు గుర్తించారు. న్యూ ఇయర్ వేడుకలే టార్గెట్గా భారీగా డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు వారు గుర్తించా
Read Moreరాహుల్ గాంధీ జోడో యాత్రకు ప్రియాంక మద్దతు
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. రాజస్థాన్ లో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్రకు ప్రియాంక గాంధీ మద్దతు తెలిపారు. ఆమె భర్త &
Read Moreరాంచరణ్ తండ్రి కాబోతున్నాడు : చిరంజీవి
మెగా అభిమానులకు చిరంజీవి గుడ్ న్యూస్ చెప్పారు. తన తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నట్లుగా ట్విట్టర్ ద
Read Moreమైత్రీ మూవీ మేకర్స్ పై కొనసాగుతోన్న ఐటీ సోదాలు
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి15 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. మైత్
Read Moreసుప్రీం తీర్పు తర్వాతే రిజర్వేషన్లపై నిర్ణయం: కేంద్ర మంత్రి అర్జున్ ముండా
సుప్రీంకోర్టులో తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై కేసు విచారణ జరిగిన తర్వాతే.. ఆ విషయంలో ముందుకు వెళ్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. తెలంగాణ
Read Moreగుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణం
గుజరాత్ సీఎంగా రెండోసారి భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ , భూపేంద్ర పటేల్ తో ప్రమాణం చేయించారు. వీరితో పాటు 1
Read Moreకేసీఆర్ మాటలు ఢిల్లీ దాటుతాయి..చేతలు ప్రగతి భవన్ దాటవు:బూర నర్సయ్యగౌడ్
సీఎం కేసీఆర్ మాటలు ఢిల్లీ దాటుతాయని..చేతలు మాత్రం ప్రగతి భవన్ దాటవని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ అన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు మొత్తం అబద్ద
Read Moreసంజూ శాంసన్కి ఆఫర్ ఇచ్చిన ఐర్లాండ్ క్రికెట్ బోర్డ్
టీం ఇండియాలో స్థానం కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న సంజూ శాంసన్కి ఐర్లాండ్ క్రికెట్ బోర్డ్ వాళ్ల దేశం తరుపున ఆడే అవకాశం ఇచ్చింది. అయితే, ఈ ఆఫర్&z
Read More













